Delhi

తెలంగాణ నర్సు సుశీలకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: వైద్య రంగంలో విశిష్ట సేవలందించే నర్సులు, నర్సింగ్ వృత్తిలోనివారికి ఇచ్చే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు (ఎన్ఎఫ్ఎన్ఏ) తెలంగాణకు

Read More

కాంగ్రెస్​లో పొంగులేటి చేరిక లాంఛనమే.. సీట్లపైనే సస్పెన్స్

భట్టి, రేణుకా అభ్యంతరం? సర్వే ప్రకారమే టికెట్లు ఇస్తామంటున్న పీసీసీ చీఫ్ 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో శ్రీనివాస్​ రెడ్డి భేటీ  వచ్చే నెల

Read More

నాకు న్యాయం చేయండి.. బోడపాటి షేజల్

 బీఆర్ఎస్ ఎంపీల వాహనాన్ని అడ్డుకున్న షేజల్ న్యూఢిల్లీ, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని

Read More

గద్దర్ ప్రజా పార్టీగా వస్తున్నా.. పుచ్చిపోయిన తెలంగాణను మారుస్తా

ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం జూన్ 21 &n

Read More

ఇండియాగేట్ -నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాల ఊరేగింపు

న్యూఢిల్లీ,  వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజ్ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ నుం

Read More

‘గద్దర్‌‌‌‌‌‌‌‌ ప్రజా పార్టీ’పేరుతో నేడు ఈసీకి దరఖాస్తు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్‌‌‌‌ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ‘గద్దర్‌‌‌&z

Read More

ఢిల్లీలో నేరాలు పెరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నట్లు?

కేంద్ర హోంశాఖ, ఎల్జీపై కేజ్రీవాల్ ఫైర్  కేబినెట్ భేటీలో చర్చిద్దామని ఎల్జీకి లేఖ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రోజురోజుకు నేరాలు పెరుగుత

Read More

Ban Adipurush : ఢిల్లీ, హరిద్వార్ ధియేటర్లలో ఆందోళనలు

బ్యాన్ ఆదిపురుష్.. ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయండి.. సినిమా ధియేటర్లలో ఆదిపురుష్ ను ప్రదర్శించొద్దు.. ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతున్న అభిప

Read More

జులై 8 నుంచి ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్

న్యూఢిల్లీ: జులై 8 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజులపాటు ఇంటర్నేషనల్​ టాయ్​ ఫెయిర్​ జరగనుంది. 25 దేశాల నుంచి 5,000 మంది బయ్యర్లు ఇందులో భాగం పంచుకుంటారని

Read More

అవినాశ్ రెడ్డికి..సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్

Read More

ఢిల్లీలో ఇద్దరు మహిళల కాల్చివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళలను దుండగులు కాల్చిచంపారు. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడిని, అతడి అనుచరుడిని గంటల వ్యవధి

Read More

పైకి చూస్తే థర్మోకోల్ బంతులు.. కానీ లోన ఎవ్వారం చూడగా మైండ్ బ్లాంక్..

మత్తు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.  ప్రభుత్వం ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా స్మగర్లు ఏదో ఒక రకంగా రవాణా చేస్తున్నారు.  తాజాగా ధర్మోకోల్ బంత

Read More

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.

Read More