Delhi

నేడే ప్రమాణం..సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్

ఎల్బీ స్టేడియం వేదిక..​ మధ్యాహ్నం 1.04 గంటలకు ముహూర్తం హాజరుకానున్న సోనియా, ఖర్గే, రాహుల్​, ప్రియాంక అమరవీరుల కుటుంబాలకు, ప్రజా సంఘాలకు ఇన్విటే

Read More

బంగారంతో చేశారా :రెండు దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ వెయ్యి రూపాయలు

 రెండు ఇడ్లీలు.. రెండు దోసలు కలిపి సాధారణంగా బండిహోటల్లో అయితే రూ. 50.. అదే డబ్బా హోటళ్లలో అయితే రూ. 70 నుంచి రూ. 100 వరకు .. బ్రాండెట్​ హోటల్స్​

Read More

ఢిల్లీ పర్యటనలో బిజీగా రేవంత్‌ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రెడ్డి బిజీగా గడుపుతున్నారు.  తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్‌ కలుస్తున్నారు

Read More

డీకే శివకుమార్‌‌తో రేవంత్ భేటీ!

న్యూఢిల్లీ, వెలుగు:  మంగళవారం రాత్రి 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలిక

Read More

నేనూ సీఎం రేసులో ఉన్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. సీఎం ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి కారణం.. సీఎం రేసులో ముగ్గురు నలుగురు నాయకులు ఉ

Read More

డీకేతో ఉత్తమ్ భేటీ.. సీఎంగా ఎవరైనా నాకు ఒకే

ఢిల్లీలో తెలంగాణ సీఎం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాసేపటి క్రితం డీకే శివకుమార్ తో కాంగ్రెస్ సీనియర్ నేత  ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సీ

Read More

సీఎం ఎంపికపై వీడని సస్పెన్స్... ఢిల్లీకి భట్టి, ఉత్తమ్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 4 నుంచి ఈ అంశంపై  చర్చలు  జరుపుతున్న  కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసీ

Read More

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం..బ్యాడ్ వెదరే కారణం..

రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్ పోర్టులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో నంబర్ 39 పోల్ ను వి

Read More

సాగర్ రగడ: తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట భద్రత చేపట్టారు. ఈరోజు(డిసెంబర్ 2) రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ

Read More

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. కప్పేసిన పొగమంచు

  ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ  పూర్ కేటగిరీలోనే కంటిన్యూ అవుతోంది. ఢిల్లీలోని కీలకప్రాంతాలు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ తో ఇంకా చీకటినే

Read More

గోల్డ్‌ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్

యూఎస్‌ డాలర్‌ మళ్లీ బలం పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,038

Read More

రాజస్థాన్ లో మేమే గెలుస్తం: గెహ్లాట్

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నిక

Read More

అంజు భారత్‌కు తిరిగి వచ్చింది..! ఇప్పుడామె ఎక్కడుంది..?

రాజస్థాన్ కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా..? ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్‌ వెళ్లి, అతడ

Read More