
Delhi
రాహుల్ న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తుండటంతో ఈ యాత
Read Moreఢిల్లీకి లక్షల మంది రైతుల ట్రాక్టర్ల యాత్ర
దేశ వ్యాప్తంగా ఉన్న 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు తరలిరావాలని యూనియన్ కిసాన్ మోర్చా నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పిలుపు నిచ్చారు.
Read Moreకాంగ్రెస్ వర్సెస్ బీజేపీ .. ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు బుధవారం ఢిల్లీ, బెంగళూరులో పోటాపోటీ నిరసనలు చేపట్టారు. కేంద్రంలోని బీజేప
Read Moreఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి
ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read Moreకర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో BJP ఎంపీలు నిరసన
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ను దుర్వినియోగం చేస్తోందని బుధవారం కర్ణాటక బీజేపీ ఎంపీలు పార్లమెంట్ జంతర్ మంతర్ ముందు నిరసన వ్యక్తం చ
Read Moreకేజ్రీవాల్ పీఏ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ జల్ బోర్డు టెండర్ అక్రమాలపై విచారణలో రెయిడ్స్ న్యూఢిల్లీ: తమకు మేలు జరిగేలా ఢిల్లీ జల్ బోర్డు టెండర్లలో ఆప్ సర్కారు అక్రమ చెల్లింపులు చేస
Read Moreబీసీలను విస్మరిస్తే సహించం: ఆర్. కృష్ణయ్య
న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలవి భిక్షపు బతుకులు కావని, ఆ వర్గాన్ని విస్మరిస్తే సహించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ
Read More7న ఢిల్లీకి చంద్రబాబు... బీజేపీ పెద్దలతో భేటి
ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ( ఫిబ్రవరి 7) ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన బీజేప
Read Moreకాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీల
Read Moreరెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిన్రు: హరీశ్ రావు
పదేండ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేం ఒప్పుకోలే పోతిరెడ్డిపాడు విస్తరణ టైమ్లో మేం మంత్రులుగానే లేం రాయలసీమ లిఫ్ట్కు ఏపీ 2020 మే 5న జీవో ఇస్తే
Read More‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు మోదీ సహకారం: మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధి సంపూర్ణం కాదని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ని
Read Moreకాలుష్యం కొంతైన తగ్గుతుంది: ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉబెర్ గ్రీన్ EV సేవలు
పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రికల్ వెహికల్ (EV) ఉబెర్ గ్రీన్ (Uber Green ) ఇప్పుడు ఢిల్లీలో కూడా అందుబాటులోకి వచ్చింది.భారతదేశంలో అగ్రగ్రామి ట్యాక్సీ
Read Moreఏపీ భవన్ లో ఉద్రిక్తత...
ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ భవన్ లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నాకు ఏర్పాట్లు చేశ
Read More