Delhi

సుప్రీంకోర్టులో ఝార్ఖండ్‌ సీఎంకు షాక్‌..

ఢిల్లీ : ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల

Read More

ఎవ్వరూ తగ్గేదేలే.. : నడిరోడ్డుపై చెంపలు పగలకొట్టుకున్నారు..

సోషల్ మీడియాలో రోజు రోజుకు ప్రాంక్ వీడియోలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది వ్లాగర్లు, యూట్యూబర్‌లు తమ ప్రేక్షకులను అలరించడానికి చిలి

Read More

యశోభూమి’ రూపకల్పనలో విశ్వకర్మల నైపుణ్యం: ప్రధాని మోదీ

ఢిల్లీ నగరం ప్రాచీన కట్టడాలు, దర్శించదగ్గ క్షేత్రాలకు నిలయం. దేశ రాజధాని ఢిల్లీ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. ఇటీవల జీ20లో భారత మండపం ప్రారంభిం

Read More

విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఓ కొత్త ఆశాకిరణం: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘పీఎం విశ్వకర’ (PM Vishwakarma Yojana) పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీ(Delhi)లో ద్వారకలోని ‘ఇండియా ఇంటర్

Read More

బర్త్ డే రోజున మెట్రోలో మోదీ.. ప్రయాణికులతో సెల్ఫీలు

73వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఢిల్లీ మెట్రోలో ఆయన సందడి చేశారు. ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్&zw

Read More

కోర్టు తీర్పు తర్వాతే మీ దగ్గరకు వస్తా: కవిత

నిజామాబాద్ టూర్ ను అర్దాంతరంగా ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాసేపట్లో ఆమె సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్తారని తెలుస్తోంది

Read More

భారత్ మండపంలోకి నీళ్లొచ్చాయ్ : కాంగ్రెస్

భారత్ మండపంలోకి నీళ్లొచ్చాయ్ రూ. 2,700 కోట్లు వేస్ట్ చేసిన్రు: కాంగ్రెస్ న్యూఢిల్లీ :  జీ20 సమిట్ వేదిక అయిన ఢిల్లీలోని భారత్ మండపంలోకి

Read More

పెద్ద ఇండ్లకే డిమాండ్.. మెజారిటీ జనానికి ఇవే ఇష్టం

పెద్ద ఇండ్లకే డిమాండ్..  మెజారిటీ జనానికి ఇవే ఇష్టం  రూ.45 లక్షలు - రూ.90 లక్షల ఇండ్లకు మస్తు గిరాకీ వెల్లడించిన అనరాక్​ సర్వే

Read More

రాజ్‌ఘాట్‌కు జీ20 ప్రతినిధులు .. మహాత్మాగాంధీకి నివాళులు

జీ20 ప్రతినిధులు ఢిల్లీల్లోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. వారందరికి ప్రధాని నరేంద్ర మోదీ ఖాదీ వస్త్రంతో  స్వాగతం పలికారు. రాజ్‌ఘాట్

Read More

అక్షర్ ధామ్ ఆలయంలో రిషి సునాక్ పూజలు.. హిందువుగా గర్విస్తున్నా..అలాగే ఉంటున్నా..

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి  అక్షతా మూర్తితో కలిసి సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం ఉదయం

Read More

విమోచన వేడుకలు రాష్ట్రపతి భవన్​లో తొలిసారి నిర్వహణ: కిషన్​రెడ్డి

సెప్టెంబర్​ 17న జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తరు అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు  చీఫ్ గెస్టుగ

Read More

జీ20 కోసం మురికి వాడలు దాచిపెట్టారు: రాహుల్ గాంధీ

జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ సుందరీకరణ పనుల్లో భాగంగా మురికి వాడలను కూల్చేసి  అక్కడి ప్రజలను తరలించినట్లు కతథనాలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ర

Read More

బంగ్లాదేశ్ ప్రధాని హసీనాతో జో బైడెన్ సెల్ఫీ.. ఫొటోలు ఇవిగో

G20  సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమ్మిట్ వేదిక వద్ద  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా  సెల్

Read More