Devotees
పూరి జగన్నాథ ఆలయం రీ ఓపెన్.. భక్తులకు ఎంట్రీ
ప్రముఖ పుణ్యక్షేత్రం ఒడిషా పూరీలోని జగన్నాథ ఆలయం భక్తుల కోసం ఇవాళ కూడా తెరిచారు. కరోనా రూల్స్ తో ఇప్పటివరకు వారంలో 5 రోజులు మాత్రమే ఆలయాన్ని ఓపెన్ చేస
Read Moreఖైరాతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబసమేతంగా ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు భక్తు
Read Moreరామయ్యకు చేయించిరి బంగారు చింతాకు పతకం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం భక్తులు బంగారు చింతాకు పతకాన్ని సమర్పించారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కళ్లపాల్లెం
Read Moreతెరుచుకున్న కేధార్ నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
నాలుగు పవిత్ర ధామాల్లో ఒకటైన కేధార్ నాథ్ ఇవాళ తెరచుకుంది. మంచు సీజన్ కారణంగా 2020 డిసెంబర్ 16న ఆలయాన్ని మూసేశారు. సీజన్ పూర్తి కావడంతో ఈ ఉదయం 5గంటలకు
Read Moreశ్రీరామనవమికి భక్తులకు దర్శనాలు రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన భద్రాచల దేవస్థానం ఈవో శ్రీరామనవమి సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా
Read Moreకుంభమేళా.. కరోనాను లైట్ తీసుకుంటున్న భక్తులు
హరిద్వార్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ప్లేసెస్ లో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అలాంటప్పుడు లక్షలాది మంది భక్తులు త
Read Moreసిద్ధి వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయంలో భక్తులు బారులు తీరారు. గణేష్ అంగారక చతుర్థి సందర్భంగా… భక్తులు పెద్దయెత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. అయితే ముంబయిలో క
Read Moreమేడారం గుడి మూసివేత.. భక్తులెవరూ దర్శనం కోసం రావొద్దని సూచన
ములుగు జిల్లా: మేడారంలో విధులు నిర్వహించిన దేవాదాయ శాఖలోని ముగ్గురు అదికారులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కట్టడి కోసం మేడారం లోని
Read Moreశ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు
కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే పాదయాత్ర భక్తుల కోసం దేవస్థ
Read Moreఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం
సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వైభవంగా నిర్వహిస్తోంది.ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు
Read Moreహుండీలు నిండాయని కానుకలు తీసుకోని ఆలయ సిబ్బంది
హుండీలు నిండాయని భక్తుల నుంచి కానుకలు తీసుకోని ఘటన వేములవాడ రాజన్న ఆలయంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గర్భగుడి ఆవరణలోని హండీలు నిండాయని ఆలయాధికార
Read More



_9RayQVAfoq_370x208.jpg)








