పతనంథిట్ట: శబరిమల ఆలయం వచ్చేవారం తెరుచుకోనుంది. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో పూజారి వీకే జయరాజ్ పొట్టి ఆలయ గర్భగుడి తలుపులు తెరుస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం శుక్రవారం ప్రకటించిం ది. భక్తుల మండల యాత్రకు 16 నుంచి అనుమతిస్తామని చెప్పింది. దర్శనానికి రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. భక్తులకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా టికెట్ల బుకింగ్ సౌకర్యం కల్పించనున్నా రు. ఈయేడు పంపా నదిలో స్నానా లకు భక్తులకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దర్శనానికి వచ్చేవాళ్లకు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.
16 నుంచి శబరిమల యాత్ర.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి
- దేశం
- November 13, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ