
Died
కలుషిత నీళ్లు తాగి ఇద్దరు చిన్నారులు మృతి
రాజేంద్రనగర్ ఎమ్ఎమ్ పహాడీలో కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా సరదగా గడిపేందుకు పిల్లలంతా ఏర్పాట్లు చేస్తుండగా
Read Moreమరో చిన్నారిని బలితీసుకున్న బోరు బావి
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి..చనిపోయింది. హర్సింగ్ పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి ఆదివారం సాయంత్ర
Read Moreనదిలోకి దూసుకెళ్లిన బస్సు..8 మంది మృతి
నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. డోల్కాహాలోని మాగా డ్యూరాలి నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సు సింధుపాల్చౌక్ జిల్లాలోని సుంకోషి నదిలో పడింది. ఈ ప్రమాదం
Read Moreపెళ్లింట విషాదం.. డెంగ్యూతో పెళ్లి కూతురు మృతి
డెంగ్యూ..! పెళ్లి కూతురు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో కావ్యకు వివాహం కావాల్సి ఉంది. వివాహం సందర్భంగా పె
Read Moreగుండె పోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి
హైదరాబాద్ ముషీరాబాద్ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్(38) ఇవాళ( బుధవారం) గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్
Read Moreపాపం.. క్రిస్ చచ్చిపోయిండు
క్రిస్.. ఒంటి మీద మోయలేనంత ఉన్ని ఉన్న గొర్రె. ఆరోగ్యం చెడిపోవడంతో మంగళవారం చనిపోయింది. ఆస్ట్రేలియాలోని లిటిల్ ఓక్ శాంక్చువరీ వాళ్లు దాని బాగోగులు చ
Read Moreడెంగ్యూతో మహిళా జడ్జి మృతి
డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు జడ్జి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్
Read Moreకరెంట్ షాక్ తో పాడిగేదెలు మృతి
యాదాద్రి భువనగిరి : కరెంట్ షాక్ తగిలి రెండు గేదెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం యాదగిరిగుట్ట మండలం రామాజిపేటలో జరిగింది. రైతు సూదాగాని శ్రీనుకు చెందిన
Read Moreపొలంలో కరెంట్ షాక్.. రైతులైన భార్యాభర్తలు, ఎడ్లు మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. హత్నూర మండలంలోని కొన్యాల గ్రామంలో పొలంలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. కొన్యాల గ్రామానికి చెందిన రైతు పత్తి మల్లేశం
Read Moreటీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివ ప్రస
Read Moreప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రెండు వారాలుగా రామ్ జెఠ్మలానీకి ఢిల్లీలోని హాస్పిటల్ లో చికిత్స అం
Read Moreరైతు ప్రాణం తీసిన యూరియా కొరత
యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిలబడిన ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు విడిచాడు. యూరియా కో
Read Moreగుండెపోటుతో మరణించిన నారాయణ స్టూడెంట్
సంగారెడ్డి : 17 ఏళ్లకే యువతి గుండెపోటుతో మరణించిన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తెల్లాపూర్, వెలిమల గ్రామానికి చెందిన కీర్తన(17) నారాయణ
Read More