Died

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివ ప్రస

Read More

ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రెండు వారాలుగా రామ్ జెఠ్మలానీకి ఢిల్లీలోని హాస్పిటల్ లో చికిత్స అం

Read More

రైతు ప్రాణం తీసిన యూరియా కొరత

యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిలబడిన ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు విడిచాడు. యూరియా కో

Read More

గుండెపోటుతో మరణించిన నారాయణ స్టూడెంట్

సంగారెడ్డి : 17 ఏళ్లకే యువతి గుండెపోటుతో మరణించిన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తెల్లాపూర్‌, వెలిమల గ్రామానికి చెందిన కీర్తన(17) నారాయణ

Read More

డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో  విషాదం జరిగింది. ఓ డ్రైనేజీ కాలువను శుభ్రం చేస్తూ ఐదుగురు వ్యక్తులు మరణించిన ఘటన జిల్లాలోని నందిగ్రామ్ లో జరిగి

Read More

గుండెపోటుతో మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి

మిడ్ మానేరు ముంపు గ్రామంలో విషాదం జరిగింది. వేములవాడ మండలం అరెపల్లిలో గడ్డం కిషన్ గుండెపోటుతో చనిపోయాడు. మిడ్ మానేరు సమస్యల పరిష్కారం కోసం నిన్న నిర్వ

Read More

కుంటలో పడి అన్నాతమ్ముళ్లు మృతి

ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. శుక్రవారం ఏకాదశి పండుగ బడి సెలవు కావడంతో ఆడుకునేందుకు వెళ్లిన అన్నాతమ్ముళ్లు నీటి కుంటలో పడి చనిపోయారు. మహబ

Read More

చంద్రాపూర్ ఫారెస్ట్లో మూడు పులులు మృతి

మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం అటవీ ప్రాంతంలో మూడు పులులు ఒకేసారి మృతి చెందాయి. చంద్రాపూర్ జిల్లా చిమ్ముర్ తాలూకా పరిధిలోని మెటేపార్ ఊరి

Read More

దారుణం : హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఏడుగురు మృతి

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు శానిటేషన్ సిబ్బంది ఉన్నార

Read More

పోలీసులపై దూసుకెళ్లిన కారు: హెడ్ కానిస్టేబుల్ మృతి

కడప జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై  హైదరాబాద్‌ నుండి తిరుమల వెళుతున్న ఓ కారు అతివేగంతో వారిపైకి దూసుకెళ్లింది.

Read More

ప్రేమజంట దాడిలో గాయపడిన యువకుడు మృతి

గురువారం  నెక్లెస్ రోడ్డులో బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వచ్చిన  సాయిసాగర్  స్నేహబృందం అక్కడ  అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రేమజంటకు అభ్యంతరం చెప్పారు.

Read More

నీటి సంపులో పడి బాలుడు మృతి

హైదరాబాద్: మలక్ పేట్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అబ్దుల్ రెహమాన్ అనే 5 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మలక్ పేట్ పీఎస్ పరిధి

Read More

చెన్నైలోని డీ-అడిక్షన్ సెంటర్ లో దారుణం

చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిలో దారుణం జరిగింది. స్థానిక కే.కే నగర్ లోని ఓ డీ-అడిక్షన్ సెంటర్ లో మత్తు పదార్ధాలకు బానిసైన వారిని చికిత్స పేరుతో చిత్రహ

Read More