
Died
డ్రైనేజీ శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి
ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ డ్రైనేజీ కాలువను శుభ్రం చేస్తూ ఐదుగురు వ్యక్తులు మరణించిన ఘటన జిల్లాలోని నందిగ్రామ్ లో జరిగి
Read Moreగుండెపోటుతో మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి
మిడ్ మానేరు ముంపు గ్రామంలో విషాదం జరిగింది. వేములవాడ మండలం అరెపల్లిలో గడ్డం కిషన్ గుండెపోటుతో చనిపోయాడు. మిడ్ మానేరు సమస్యల పరిష్కారం కోసం నిన్న నిర్వ
Read Moreకుంటలో పడి అన్నాతమ్ముళ్లు మృతి
ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. శుక్రవారం ఏకాదశి పండుగ బడి సెలవు కావడంతో ఆడుకునేందుకు వెళ్లిన అన్నాతమ్ముళ్లు నీటి కుంటలో పడి చనిపోయారు. మహబ
Read Moreచంద్రాపూర్ ఫారెస్ట్లో మూడు పులులు మృతి
మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం అటవీ ప్రాంతంలో మూడు పులులు ఒకేసారి మృతి చెందాయి. చంద్రాపూర్ జిల్లా చిమ్ముర్ తాలూకా పరిధిలోని మెటేపార్ ఊరి
Read Moreదారుణం : హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఏడుగురు మృతి
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు శానిటేషన్ సిబ్బంది ఉన్నార
Read Moreపోలీసులపై దూసుకెళ్లిన కారు: హెడ్ కానిస్టేబుల్ మృతి
కడప జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై హైదరాబాద్ నుండి తిరుమల వెళుతున్న ఓ కారు అతివేగంతో వారిపైకి దూసుకెళ్లింది.
Read Moreప్రేమజంట దాడిలో గాయపడిన యువకుడు మృతి
గురువారం నెక్లెస్ రోడ్డులో బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వచ్చిన సాయిసాగర్ స్నేహబృందం అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రేమజంటకు అభ్యంతరం చెప్పారు.
Read Moreనీటి సంపులో పడి బాలుడు మృతి
హైదరాబాద్: మలక్ పేట్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అబ్దుల్ రెహమాన్ అనే 5 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మలక్ పేట్ పీఎస్ పరిధి
Read Moreచెన్నైలోని డీ-అడిక్షన్ సెంటర్ లో దారుణం
చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిలో దారుణం జరిగింది. స్థానిక కే.కే నగర్ లోని ఓ డీ-అడిక్షన్ సెంటర్ లో మత్తు పదార్ధాలకు బానిసైన వారిని చికిత్స పేరుతో చిత్రహ
Read Moreప్రేమ ఫెయిలైందని ప్రాణాలు తీసుకున్నారు
ప్రేమ విఫలమైందని ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మరిమా
Read Moreపిడుగుపాటుకు తల్లి, కొడుకు, కూతురు మృతి
పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని దారూర్ మండలం రాజాపూర్ లో ఈ దారుణం జరి
Read Moreకొబ్బరి చిప్ప తాకి ఆటో బోల్తా… MBA విద్యార్థిని మృతి
కొబ్బరి చిప్ప ఆటోల వెళ్తుతున్న ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. ఎంబీఏ ఎగ్జామ్ రాసిన ఓ విద్యార్థిని ఆటోల వెళ్తుండగా దారి మధ్యలో ఎవరో కొట్టిన కొబ్బరి చి
Read Moreబట్టలుతికేందుకు వెళ్లి మృత్యు ఒడికి : తల్లీకూతుళ్లు నలుగురు మృతి
శ్రీకాకుళం : ఇద్దరు బిడ్డలను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో.. వారితో పాటు… ఇద్దరు తల్లులు చనిపోయారు. బట్టలు ఉతుక్కుందామని నదికి వెళ్లిన చిన్నారులు నదిల
Read More