District

ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్, అతని భార్యా.. ఇద్దరు పిల్లలుగా గుర్తింపు కర్నూలు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెంది

Read More

పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి

ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడ

Read More

ప్రియుడి కోసం భర్తను చంపింది!

నిజామాబాద్ క్రైం, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో గుర్తుతెలియని వ్యక్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మూడ్రోజుల కిందట లభించిన డెడ

Read More

రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

కొడకండ్లలో ప్రారంభోత్సవం చేయనున్న సీఎం కేసీఆర్  వరంగల్:  రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12.30

Read More

కారు ముట్టుకున్నరని గుద్ది చంపిండు

   చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ లీడర్ కొడుకు దారుణం     నాలుగేళ్ల చిన్నారి మృతి.. 12 మంది గాయాలు రాయిపూర్: దసరా పండుగ… ఊరంతా ఒక చోట గుమిగూడి సంబురంగా జర

Read More

కిడ్నాపర్ల చెర నుండి డాక్టర్ ను కాపాడిన పోలీసులు

అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులను గమనించి ఇద్దరు కిడ్నాపర్ల పరారీ.. హైదరాబాద్ శివార్లలో  కిడ్నాప్ కు గురైన దంత వైద్

Read More

కోడికూర కోసం భార్యను చంపి పరారయ్యాడు

లింగాల, వెలుగు: కోడి కూర వండలేదని  భార్యను కొట్టి చంపాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన  నాగర్​కర్నూల్​జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రా

Read More

దేవరగట్టులో యధావిధిగా సాగిన కర్రల సమరం

నిషేధం పట్టించుకోకుండా ఉత్సవానికి తరలివచ్చిన భక్తులు కర్రల సమరంలో పలువురికి గాయాలు కర్నూలు: దసరా సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం యధావిధిగా సాగింది. క

Read More

అర్ధరాత్రి తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన కొడుకు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో ఘటన తీవ్ర గాయాలతో హైదరాబాబాద్ ఉస్మానియాకు తరలింపు నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో ద

Read More

సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన రైతు

ఇతరులు అన్యాక్రాంతం చేస్తున్న తన భూమి తనకు ఇప్పించాలని డిమాండ్ ఖమ్మం: ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్న తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఖమ్మం జిల్లా ఎర

Read More

ఫోన్ కొనే స్థోమత లేక స్టూడెంట్ ఆత్మహత్య

కొడిమ్యాల, వెలుగు: ఆన్లైన్ క్లాసులు కుటుంబంలో విషాదం నింపాయి. మొబైల్ కొనే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో మనస్తాపం చెందిన 9వ తరగతి స్టూడెంట్ సూసైడ్ చ

Read More

పండగపూట విషాదం.. చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

స్టీమర్ల ద్వారా గజ ఈతగాళ్లతో కొనసాగుతున్న గాలింపు మంచిర్యాల జిల్లా: భీమరాం మండల కేంద్రంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం గొల్ల వాగు ప

Read More

ఛత్తీస్ గడ్ లో 32 మంది నక్సల్స్ లొంగుబాటు

భద్రతా కారణాలతో వివరాలు గోప్యం ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు అందజేశాం-దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలో వివిధ మావోయి

Read More