
District
ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకిన మహిళ
గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపురం గ్రామంలో ఘటన జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుం
Read Moreవివాహేతర బంధం బయటపడిందని ఓ జంట ఆత్మహత్యాయత్నం
ప్రియుడు మృతి.. ఆస్పత్రిలో కోలుకున్న వివాహిత చిత్తూరు: వివాహేతర సంబంధం బయటపడడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తమ బంధాన్ని వదులుకుని ఉండలేమనుకుని కలసి
Read Moreపెద్ద పులి సంచారం.. అటవీ ప్రాంతంలో భయాందోళన
వరంగల్: పెద్ద పులి సంచారంతో అటవీ ప్రాంత ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఎటు నుండి వస్తుందో…ఎప్పుడు దాడి చేస్తుందోనన అడవి బిడ్డలు ఆందోళన చెందుతున్నారు.
Read Moreదుబ్బాక ఫలితాలపై కాయ్ రాజా కాయ్
దుబ్బాక బైపోల్ రిజల్ట్స్ పై జోరుగా బెట్టింగ్ లు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై పోటాపోటీగా పందాలు ‘అన్నా నువ్వు టీఆర్ఎస్ గెలుస్తదంటున్నవ్ . నేనేమో ఈసా
Read Moreజగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం
కారులో ప్రయాణిస్తున్న నలుగురి మృతి జగిత్యాల: కోరుట్ల మండలం వెంకటాపూర్ దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో నలు
Read Moreఆ రాష్ట్రంలో మొత్తం సేంద్రీయ వ్యవసాయమే
మెరిసేదంతా బంగారం కాదు. తినే తిండి అంతా ఆరోగ్యాన్ని అందించలేదు. ఎరువులతో పండించిన కూరలు.. ఏపుగా పెరిగి కలర్ఫుల్గా కనిపించొచ్చు. కానీ రోగాల్న
Read Moreఎమ్మెల్యే రసమయి బూతుపురాణం
సోషల్ మీడియా పోస్టింగ్ లపై ఆగ్రహం సిద్దిపేట, వెలుగు: సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకి
Read Moreఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం
ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి కర్నూలు: దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి కారు పల్టీకొట్టి బోల్తాపడింది. ఇద
Read Moreచెత్త క్లీనింగ్ కోసం 80 కిలోమీటర్లు వెనక్కి..
మంచైనా.. చెడైనా.. ఫలితం అనుభవించక తప్పదు. అయితే తప్పుని సరిదిద్దుకునే అవకాశం అరుదుగా దొరుకుతుంది. ఆ అవకాశాన్ని కూడా వద్దనుకుంటే.. ఏం జరుగుతుందో కర
Read Moreపొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసుల దాడి.. ఛేజ్ చేసి 8 మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఐదుగురు పరార్ అనంతపురం: పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట
Read Moreమాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత
కడప: సీనియర్ రాజకీయ నేత, వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాల
Read Moreఏలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జగన్
పశ్చిమ గోదావరి: ఏలూరులో సుమారు రూ.355 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత
Read Moreవిలువ లేదని కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎంపీపీ
అధికారులు ప్రతిపక్ష నేతల మాటలే కాదు..అధికార పార్టీ నేతల మాటలకు కూడా విలువ ఇవ్వట్లేదు. అధికారులు తన మాట వినడం లేదు..విలువ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ మహిళా ఎ
Read More