Farmer's

పొలానికి ట్యాంకర్​ నీళ్లు : అన్నదాతకు అడుగడుగునా కష్టాలే

యాదాద్రి వెలుగు:  ఆత్మకూరు (ఎం) మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తొల్పునూరి చంద్రయ్య రెండు బావులు, ఒక బోరు మోటారు ఉండడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశాడు

Read More

పంట బీమా రైతన్న ఇష్టమే

న్యూఢిల్లీ: పంట బీమా తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ బుధవారం వెల్లడించింది.   ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంల

Read More

వెలుగు “ఎఫెక్ట్” కందులు కొంటం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ

Read More

కొంటరా.. కొనరా?: కంది, పత్తి రైతుల ఆందోళన

నారాయణపేట, సిద్దిపేటలో కంది రైతుల ఆందోళన సుల్తానాబాద్​లో రోడ్డుపై పత్తి రైతుల బైఠాయింపు నారాయణపేట టౌన్, హుస్నాబాద్,​వెలుగు: రైతులు పండించిన కందులను కొ

Read More

కందులు కొంటలేరు! చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు.. రైతుల ఆందోళన

కందులను కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి తీసుకెళ్తున్న  రైతులకు మార్క్​ఫెడ్​ ఆఫీసర్ల నుంచి వస్తున్న నిర్లక్ష్యపు సమాధానాలివ్వి. అధికారులు ఇలాంటి కొర్రీ

Read More

బొప్పాయి సాగుతో బొచ్చెడు లాభాలు

పండించిన వాళ్లకు బోలెడు లాభాలు, తిన్నవాళ్లకు బోలెడు పోషకాలు ఇస్తోంది బొప్పాయి. అందుకే దీనికి ఫుల్‌‌ డిమాండ్‌‌ ఉంది. ఆ డిమాండ్‌‌ వల్లే రైతులు బొప్పాయి

Read More

పట్టాలిచ్చిన తహసీల్దార్ పై పూలవర్షం కురిపించిన రైతులు

మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ రంజిత్‌ కుమార్ పై  రైతులు పూలవర్షం కు

Read More

డప్పులు కొట్టి.. డీజేలు పెట్టి: రైతులు పడరాని పాట్లు

మిడతల దెబ్బకు పంట నష్టం 3.6 లక్షల హెక్టార్లు రాజస్థాన్​లోని 10 జిల్లాల్లో ఎఫెక్ట్ రాజస్థాన్​లో పోయినేడాది మేలో ప్రారంభమైన మిడతల దాడి ఇప్పటికీ కొనసాగుత

Read More

నష్టపరిహారం కోసం రాజస్థాన్ లో రైతుల ఆందోళన

రాజస్థాన్‌లో రైతులు ఆందోళనకు దిగారు. సవరించిన భూ సేకరణ చట్టం కింద తమ భూమలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జైపూర్‌ శివారు గ్రామాలకు చ

Read More

కిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వేడుకున్నారు అమరావతి మహిళలు. గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కు

Read More

గత ప్రభుత్వాల నిధులు దళారులకే దక్కేవి: మోడీ

కర్ణాటక : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. తాము ఇస్తున్న నిధ

Read More

మేం చనిపోతాం.. అనుమతివ్వండి: రాష్ట్రపతికి రైతుల లేఖ

అమరావతి : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. రాజధాని విషయంలో మోసపోయినందున చన

Read More

అకాల వర్షం రైతులను ముంచింది

అకాల వర్షం  రైతులను  నిండా ముంచింది.  ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవడంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా  కడెం,

Read More