Farmer's

ఏపీ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అమలు..

వరుస సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన శైలిని చాటుతున్న ఆంధ్రప్రదేశ్ సీఎం  వైఎస్‌ జగన్‌… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి

Read More

హన్మకొండ చిన్నారి ఘటనపై సీఎం గరం గరం: ఎర్రబెల్లి

పసిపిల్లలపై జరిగే దారుణాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన దారుణాన్ని ప్రస్

Read More

విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

ఏపీ : వర్షాలు పడ్డాయి. అయినా మార్కెట్లో విత్తనాలు దొరకడంలేదని ఏపీలో రోడ్డెక్కారు అన్నదాతలు. అనంతపురం జిల్లాలోని కుందూర్పిలో సబ్సిడి వేరుశనగ విత్తనాల క

Read More

చినుకు లేటైంది…కాలం అయ్యేనా

చినుకు కోసం నెల రోజుల నుంచి ఎదురు చూసిన రైతులు తొలకరి పలకరింపుతో పొలంబాట పట్టారు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన రెండో రోజే అన్ని జిల్లాల్లోనూ విస్తారం

Read More

మా భూములు మాకేనని

తోటపల్లి రిజర్వాయర్ కోసం తీసుకున్న భూమిని తిరిగి ఇవ్వాలని కోహెడ మండలం రాంచంద్రాపూర్​గ్రామానికి చెందిన రైతులు డిమాండ్​చేస్తున్నారు. ‘నీళ్లొస్తొయంటే భూమ

Read More

ఖరీఫ్ సీజన్ మొదలైనా రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదు: జీవన్ రెడ్డి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైనా ప్రభుత్వం రుణమాఫీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రోజు గాంధీ భవన్ లో మాట

Read More

రైతుల ఆదాయం రెట్టింపెలా?: ఇండియాను ప్రశ్నించిన WTO

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా రెట్టింపు చేస్తారని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) లో యూరోపియన్ యూనియన్ ప్రశ్నించింది.యూ

Read More

రైతులకొచ్చే పైసలన్నీ బ్యాంకుల జేబుల్లోకే : బ్యాంకు ఎదుట అన్నదాతల ఆందోళన

రైతుబంధు, పింఛన్లు, ధాన్యం సొమ్ము అప్పుల కింద జమ రుణమాఫీ వస్తుందన్న ఆశలతో బాకీలు కట్టని అన్నదాతలు రైతుల వెంటపడ్డ బ్యాంకర్లు.. అప్పులు కట్టాలంటూ ఒత్తిళ

Read More

20 తర్వాతే నైరుతి రుతుపవనాలు..

రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్ని చోట్ల వ

Read More

భూముల పట్టాల్లో అవకతవకలు : VRO, VRAలను బంధించారు

భూములు పట్టా చేయని రెవిన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట రైతులు. వీఆర్ఓలు, వీఆర్ఏలను గ్రామపంచాయ

Read More

రాష్ట్రంలో జోరుగా నకిలీ విత్తనాలు దందా

రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా మళ్లీ జోరందుకుంది. ఈ మధ్య కొత్తగూడెం, జోగులాంబ జిల్లాలో 33లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు దొరకాయి. తాము కొనుగోలు చే

Read More

 రైతుబంధుకు నిధులు విడుదల

ఖరీఫ్ కు ముందే రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతుబంధుకు అవసరమైన 6వేల 900 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి ఎ

Read More

రైతు పట్టాను మార్చారు : రెవెన్యూ అధికారుల అవినీతి

యాదాద్రి జిల్లా  రామన్నపేట మండలంలో  రెవెన్యూ అధికారుల  అవినీతి  బాగోతం బయటపడింది. సిరిపురం  గ్రామంలోని  ఓ రైతుకు  చెందిన  భూమి పట్టా తన బంధువుల  పేరు

Read More