Farmer's
చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు: రాజ్ నాథ్ సింగ్
అమరావతి, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని, ఎన్నికల తర్వాత ఆయనకు ప్రజలు పూర్తి విశ్రాంతి ఇస్తారని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్
Read More‘బ్యాలెట్’ కావాలంటూ పసుపు రైతుల ధర్నా
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ తోనే జరిపించాలని నామినేషన్లు వేసిన పసుపు రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నిజామాబాద్
Read More11నే నిజామాబాద్ పోలింగ్
హైదరాబాద్ , వెలుగు: నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 11వ తేదీనే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా ప్రకటించారు.సోమ
Read Moreగులాబీకి పసుపు టెన్షన్: ఎంపీ కవితను టార్గెట్ చేసిన రైతులు
నిజామాబాద్.. లోక్సభ ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సెగ్మెంట్ ఇప్పుడు టీఆర్ఎస్కు సవాల్గామారింది . పసుపు రైతులు మూకుమ్మడిగా నామినే
Read Moreబ్యాలెట్ పోలింగే కావాలి : నిజామాబాద్ రైతులు
నిజామాబాద్ లోక్ సభ పోలింగ్ పలు మలుపులు తిరుగుతోంది. ఎన్నికలను ఎలా నిర్వహిస్తారనే కన్ ఫ్యూజన్ మొదట్లో ఉండేది. తాజాగా ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలతోన
Read Moreమోడీపై 111 మంది తమిళ రైతుల పోటీ
బీజేపీ మోసపూరిత హామీలను దేశమంతా తెలిపేందుకు ప్రధాని మోడీపై తాము సిద్ధమవుతున్నామని తళిత రైతులు తెలిపారు. మోడీ పోటీచేసే వారణాసి లోక్ స భకు లేదా ఆయన ఎక్క
Read Moreరైతు సమగ్ర సర్వే : 39 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ‘రైతు సమగ్
Read Moreబలిపీఠంపై కౌలు రైతు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరు చొప్పున అన్నదాతలు అప్పుల బాధ భరించలేక బలవన్మరణానికి పాల్పడుత
Read Moreఆందోళన విరమించిన మహా రైతులు
కనీస మద్దతు ధర, రుణమాఫీ కోరుతూ చేపట్టిన ఆందోళనను విరమించారు మహారాష్ట్ర రైతులు. మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆం
Read Moreతొలి విడత 10 లక్షల మందికి ‘పీఎం కిసాన్ ’
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పనులు వేగవంతం చేసింది. ఈ నెల 24న పథకం ప్రారంభమవుతుం డటం
Read Moreఆర్మూర్ లో రైతుల మహా ధర్నా
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు మహా ధర్నా చేపటారు. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో 3 వేల మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పసుపు మద్దతు ధర 15 వే
Read Moreరైతుకు పరిహారం : ఆర్డీవో ఆఫీస్ లో కంప్యూటర్లు స్వాధీనం
వరంగల్ అర్బన్ జిల్లా : 29 ఏళ్ల పాటు కొనసాగిన ఓ భూపరిహారం కేసులో కీలక తీర్పు ఇచ్చింది వరంగల్ జిల్లా కోర్టు. చెక్ డ్యామ్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతు
Read More