food

పిల్లలకు పురుగుల అన్నం పెడుతుండ్రు

అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఘటనపై పేరేంట్స్ మండిపాటు భయంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న పేరేంట్స్

Read More

నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు రాజకీయాల మీదున్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ పై లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వర్ధన్నపేట గిరిజన

Read More

ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్

హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు: ఇటీవల వచ్చిన వరదలకు ఎన్టీఆర్​ నగర్​లో దెబ్బతిన్న ఇండ్ల పునర్నిర్మాణానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆర్థికసాయం

Read More

ఫుడ్ సరిగా పెడ్తలేరని విద్యార్థుల ఆందోళన

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలోని గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆహారం సరిగా లేదని విద్యార్థులు ధర్నాకు దిగార

Read More

జూకల్ సాంఘిక సంక్షేమ స్కూల్ లో11 మందికి అస్వస్థత

11 మందికి అస్వస్థత గప్​చుప్​గా స్కూల్లోనే చికిత్స  నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్ ఖేడ్ జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ స్కూల్ లో శుక్రవార

Read More

గూడూరులో బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళన 

గూడూరు, వెలుగు: ఉడకని అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవ

Read More

పురుగుల అన్నం పెడుతుండ్రని స్టూడెంట్స్ ధర్నా

ఖమ్మం: అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలుర) విద్యార్థులు నిరసనకు దిగారు. రోడ్డు

Read More

రెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్:   ఉస్మానియా యూనివర్సిటీలోని ‘ఈ2’ హాస్టల్ లో రెండు రోజులుగా మెస్ బంద్ చేశారని ఆరోపిస్తూ ఓయూ  విద్యార్థులు ఆర్ట్స్

Read More

త్రివర్ణంతో..  తియ్యని వేడుక 

పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగ.. ఇలా ప్రతి అకేషన్​కి స్వీట్స్‌‌ ఉండాల్సిందే. అయితే, దేశమంతా స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున

Read More

యూపీలో ఓ పోలీస్​ మెస్​ తీరుపై కానిస్టేబుల్​ ఆవేదన

ఫిరోజాబాద్: పోలీస్​ మెస్​లో నాణ్యతలేని ఫుడ్డు పెడుతున్నారంటూ ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ ఫుడ్డు జంతువులు కూడా తినవు. ఇది తిని పోలీసు

Read More

కలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థులకు అస్వస్థత

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గ

Read More