godavari

భద్రాచలంలో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇవాళ ఉదయం 54.50 అడుగులకు నీటి ప్రవాహం

Read More

గోదావరికి పోటెత్తిన వరద

భద్రాచలం, వెలుగు : ఈ ఏడాదిలో రెండోసారి భద్రాచలం వద్ద మంళవారం గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత నెలలో 71.3 అడుగుల గరిష్ట నీటిమట్టం నమోదు క

Read More

పోలవరం ప్యాకేజీ ప్రకటించాలె

బూర్గంపహాడ్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు ఆదివారం గోదావరిలో దిగి నిరస

Read More

ఆఫీసర్లంతా అలర్ట్​గా ఉండాలి

గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్​రివ్యూ మీటింగ్​ భద్రాచలం, వెలుగు: గోదావరికి వరద పెరుగుతున్నందున ఆఫీసర్లంతా అలర్ట్​గా ఉండాలని భద్రాద్రికొత్తగ

Read More

వరదొస్తే రోడ్డునపడాల్సిందే.. ఏటా ఇంతే

ఖమ్మం జిల్లా: ఒక్కసారి వరదొస్తేనే సర్వం కోల్పోయి రోడ్డున పడతాం. అలాంటిది  ప్రతి ఏటా  వస్తే  పరిస్థితి  ఎలా ఉంటుందో ఊహించుకోండి. వర

Read More

కడెంలో కొట్టుకుపోయిన కేజ్​కల్చర్ యూనిట్లు

కడెం,వెలుగు:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజ్​కల్చర్ వరద పాలైంది. కడెం ప్రాజెక్టులో మొన్నటి వర్షాలు... వరదలకు దాదాపు 30 టన్నుల చేపలు గోదావరి పా

Read More

గోదావరి చుట్టుపక్కల రైతులను దెబ్బతీసిన ఇసుక క్వారీలు

రూ.25 కోట్లకు పైగా నష్టం 19 గ్రామాల్లోని 5 వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి ఈ ఏడాది మిర్చి సాగు కష్టమే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతుల వినతి జయ

Read More

1986 తర్వాత ఇదే మొదటిసారి

హైదరాబాద్, వెలుగు: గోదావరి, దాని ఉప నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే రెండు వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలిశాయి. 1986 తర్వాత

Read More

భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్​వాటర్​ 

భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్​వాటర్​ కలుపుతున్నారు. వరదలు రావడంతో కరకట్ట కింద ఉన్న స్లూయిజ్ లను మూసివేశారు. దీంతో డ్రైన్​వాటర

Read More

డేంజర్​గా సుందిళ్ల కట్ట

రెండు వారాలైతున్నా రిపేర్లు చేయని ఆఫీసర్లు గండి పడే ప్రమాదం.. రెండు గ్రామాల్లో టెన్షన్ పెద్దపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక

Read More

స్వర్ణ ప్రాజెక్టుకి భారీ వరద.. మరోసారి గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లా: స్వర్ణ ప్రాజెక్టుకి మళ్లీ వరద పోటెత్తుతోంది. తగ్గుముఖం పట్టినట్లే కనిపించి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంత

Read More

ఏడేండ్లు గడిచినా ముందుకు సాగుతలే..

డీపీఆర్ ల దగ్గరే ఆగిన బ్రిడ్జీలు అప్పుడు రూ.70 కోట్లు.. ఇప్పుడు రూ.120 కోట్లు పెరిగిన వ్యయంతో నిర్మాణం సాధ్యమా..? పొలిటికల్ స్టంట్ అంటున్న ప్

Read More

భద్రాచలంలో కాంటూర్​ లెవెల్స్​ వివరాలు సేకరిస్తున్న అధికారులు

చివరిసారి 2006లో లెవెల్స్​ తీసుకున్న అధికారులు మొన్నటి వరదలు, ముంపు నేపథ్యంలో మరోసారి సర్వే  భవిష్యత్​లో ముప్పు నుంచి తప్పించుకునేందుకే ..

Read More