godavari
వరద బాధితుల ఇండ్లనూ వదలని దొంగలు
గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 70 అడుగులుగా ఉంది. చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇండ్లలోకి దొ
Read Moreకాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..
సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతోనే గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కమీషన్ల కోసమే కాళే
Read Moreవరద ఉధృతి తగ్గాలని మంత్రి పువ్వాడ పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వరద తగ్గాలని, గోదారమ్మ శాంతించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల వద్ద ప్ర
Read Moreశ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు
రెండు రోజుల నుంచి వర్షం తగ్గడంతో ప్రాజెక్టులకు వరద ప్రభావం తగ్గతూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారం పాటు కురిసిన వర్షాలు ప్రజల
Read More13 లక్షల ఎకరాల్లో పంట మునక..వెయ్యి కోట్లకుపైగా నష్టం
13 లక్షల ఎకరాల్లో పంటలు మునక.. రూ. వెయ్యి కోట్లకుపైగా నష్టం పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఇంకా నీ
Read Moreనీట మునిగిన గ్రామాలు, పంట పొలాలు
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర, తెలంగాణను కలుపుత
Read Moreఉగ్రరూపం దాల్చిన గోదావరి
వరంగల్, వెలుగు: ఇరాం లేని వానలకు గోదారి ఉగ్రరూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా భారీగా వరద పోటెత్తింది. ఉమ్మడి జిల్లాలోని గోదావరి పరివాహక గ్రామాలన
Read Moreభద్రాచలం పట్టణ ప్రజలకు కరకట్టల భయం
60 అడుగులు దాటిన ప్రవాహం దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత 144
Read Moreభద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్
భద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్ ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత కేంద్రాలకు ప్రజల తరలింపు భద్రాచలంలో 63 అడుగులకు చేరిన వరద ప్రవాహ
Read Moreగోదావరి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడ
Read Moreకడెంకు 64 ఏండ్లలో అత్యధిక వరద
1958లో 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 1976 తర్వాత గోదావరికి జూన్, జులైలో ఇదే భారీ వరద మరికొన్ని రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ప్రవాహాలు
Read Moreజలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం ఎల్లంపల్లి ప్రాజ
Read More