government

అవార్డులిస్తే పొంగిపోతరు.. వివరాలడిగితే దుమ్మెత్తిపోస్తున్నరు

కేంద్రంపై కేసీఆర్‌‌‌‌ సర్కారు తీరు  అవార్డులు ఇస్తే పొంగిపోతున్న ప్రభుత్వ పెద్దలు వివరాలు అడిగితే మాత్రం దుమ

Read More

సింగరేణి కార్మికులకు 30% బోనస్

కార్మికుల వాటా కింద 368 కోట్లు  ఒక్కొక్కరికి రూ.80 వేలు!  ఒకటో తారీఖు నుంచి పంపిణీ హైదరాబాద్‌‌, వెలుగు: సింగరేణి కార్మ

Read More

సర్పంచ్​లకు సర్కార్​ బకాయి రూ.100 కోట్లు

ఒక్కొక్కరికీ రూ.5 లక్షలపైనే బాకీ  ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్ప

Read More

పీఎఫ్ఐపై ఐదేండ్ల బ్యాన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలతో సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం నిషేధం విధిం

Read More

గిరిజన రిజర్వేషన్లపై జీవో ఏది ?

హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధుపై సర్కార్ సప్పుడు చేయడం లేదు. ఈ నెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ,

Read More

డెయిరీలు మూతపడుతున్నయి

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ సర్కారు సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో పాడి రైతులు డెయిరీలను క్లోజ్​ చేసుకుంటున్నారు. పశువుల దాణా ధరలు, నిర్వహణ ఖర్చు

Read More

24 గంటల కరెంట్ ఇస్తున్నరని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

అలంపూర్, వెలుగు: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలని, నిరూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ

Read More

ఆదిలాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేటీఆర్ ర్యాలీలో ఉపాధ్యాయుల నిరసన ని

Read More

15 ఎకరాల్లో 2016 ఇండ్ల నిర్మాణం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి వరదతో ప్రజలు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జులై 16న 71.3

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ​కార్మికులు 17 రోజులుగా చేస్తున్న సమ్మెపై సింగరేణి, రాష్ట్ర సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని బీఎంఎస

Read More

కబ్జాలు, నిధుల గోల్‌మాల్‌పై సీఎం, మంత్రికి ఫిర్యాదు చేస్త

మున్సిపాలిటీలో కంప్యూటర్ లాగిన్‌లు దొంగిలించి అక్రమాలు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, వెలుగు: హుజూర్‌‌నగర్&zw

Read More

6 నెలల తర్వాత టీఆర్ఎస్ని ప్రజలు బొంద పెడ్తరు

టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గ్రానైట్ గనులు, క్వారీలు, లిక్కర్ దందాలతో పాటు గిరిజనులు, ఆదివాసీలు, దళితుల భూములను కూడా స్వాహా చేస్తున్నారని బీజేపీ

Read More

పరిహారం రాకపోవడంతో సెల్​ టవర్ ఎక్కి రైతుల నిరసన

చేవెళ్ల, వెలుగు : టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్కు కోసం నిరుడు భూములు ఇచ్చామని, ఇప్పటిదాకా నష్టపరిహారం ఇవ్వలేదని రంగారెడ్డి జి

Read More