government
జీపీఎఫ్ లోన్లు మంజూరైనా పైసలిస్తలే..107 కోట్ల బకాయిలు
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు ఆలస్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. వాళ్లు దాచుకున్న డబ్బులిచ్చేందుకు కూడా తిప్ప
Read Moreకర్ణాటకలోని దైవ నర్తకులకు ఆర్థిక సాయానికి నిర్ణయం
‘భూతకోల’ నృత్య నేపథ్యంలో తెరకెక్కి, ఇటీవలే విడుదలైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాట
Read Moreమహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యం
హైదరాబాద్ లో పోలీసు అమరవీరుల సమస్మరణ దినం హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్ట
Read Moreబంజారాహిల్స్ ఘటనపై స్పందించిన గవర్నర్
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని స్కూల్లో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. లైంగిక వేధింపుల ఘటన
Read Moreరాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం
మ్యాగ్జిమమ్ రూ.1.60 లక్షలు.. మినిమమ్ రూ.45 వేలు చిన్న కాలేజీల్లోనూ భారీగా పెరిగిన ఫీజులు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు కూ
Read Moreకరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కొంత కాలం నిలిపివేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కేంద్ర ప్రభుత్వం కొంత కాలం నిలిపివేయనుంది. బడ్జెట్లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన రూ.4,237 కోట్లను సరెండర్ చే
Read Moreసర్కార్ ఇంటర్ స్టూడెంట్లకు ఇంకా అందని బుక్స్
సర్కార్ ఇంటర్ స్టూడెంట్లకు ఇంకా అందని బుక్స్ సెకండియర్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో రాలె ఫస్టియర్ పుస్తకాలు ఈ మధ్యే ప్రింటింగ్
Read Moreరాష్ట్రంలో నామ్కేవాస్తేగా మారిన 11 ఫెడరేషన్లు
నామ్కేవాస్తేగా మారిన 11 ఫెడరేషన్లు బడ్జెట్లో పెడుతున్నారుగానీ, నిధులు రిలీజ్ చేయ
Read Moreఇంటర్ సిలబస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తోనే న
Read Moreఎవుసం చేసే రైతులకు అనారోగ్యం, అప్పులే మిగులుతున్నాయ్
పురుగుమందులమ్ముతున్న కంపెనీదారులు, దుకాణదారులు ధనవంతులవుతుండగా, వాటిని వేల రూపాయలకు కొని పంటల మీద చల్లుతున్న అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. విష రసాయనా
Read More2 వారాల డెడ్ లైన్.. 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి : సుప్రీంకోర్టు
విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన దేశ సర్వోన్న
Read Moreకేసీఆర్కు అధికార మదం నెత్తికెక్కింది : షర్మిల
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.3వేలకు తగ్గకుండా పింఛన్లు ఇస్తమని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ముఖ్యమంత్రి అంటే కేసీ
Read Moreరాష్ట్రానికి ఏమీ చేయలేదు..దేశానికి ఏం చేస్తారు ?: నిర్మలా సీతారామన్
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు : నిర్మల తెలంగాణ రాష్ట్రానికే ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశానిక
Read More












