Hyderabad

అహ్మదాబాద్‎లో IPL ఫైనల్ మ్యాచ్

ఐపీఎల్ 2026 ఫైనల్ వేదిక మారింది. ఫైనల్ మ్యాచ్ ను బెంగళూర్ నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు మార్చింది బీసీసీఐ. కర్నాటకలో ఎమ్మెల్యే కోటా ఐపీఎల

Read More

వరంగల్ జిల్లాలో పురాతన శివాలయాన్ని కూల్చేసిన కాంట్రాక్టర్

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌‌‌‌నగర్‌‌‌‌లో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయాన్

Read More

విజయ్ రాజకీయం మామూలుగా లేదుగా : అన్నాడీఎంకే చీఫ్ తో ఆప్త మిత్రుడు భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ వేస్తున్న అడుగులు ఊహకు అందని విధంగా ఉన్నాయి. విజయ్ రాజకీయం మామూలుగా

Read More

రామగుండం ఎన్టీపీసీలో ‘జెమ్- 2026’

జ్యోతినగర్, వెలుగు: సామాజిక బాధ్యతలో భాగంగా సమీప గ్రామాల బాలికల భవిష్యత్తుకు దారి చూపే గర్ల్ ఎంపవర్‌‌‌‌మెంట్ మిషన్(జెమ్)–202

Read More

సరూర్ నగర్‎లో ఏంటీ ఆరాచకం..! రెస్టారెంట్‎లో తిన్నదానికి బిల్లు కట్టమంటే కత్తులు, కట్టెలతో దాడి

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్‎లో బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యంప

Read More

ప్రతిపాదనలకే పరిమితమైన సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. నోటిఫికేషన్వచ్చి 8 నెలలైనా ముందుకు పడని అడుగు

కోల్‌‌‌‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌‌‌‌లో సూపర్ స్

Read More

జనగామ ప్రజలను హరీశ్ రావు మోసం చేసిండు: ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి

జనగామ, వెలుగు: జనగామ ప్రజలను మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు మోసం చేశాడని ఆయిల్‌‌‌‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోప

Read More

రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

ఆమనగల్లు, వెలుగు: రూ.20 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్  పంచాయతీ కార్యదర్శి శరత్​కుమార్​ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏ

Read More

నారసింహుడి హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. గత 36 రోజులుగా భక్తులు సమర్పించిన కా

Read More

అధైర్య పడకండి.. అండగా ఉంటం: రైతులకు మంత్రి వివేక్ భరోసా

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

Read More

కుమ్మరి కులంలో ఒక్క ఎమ్మెల్యే లేడు: డాక్టర్ జే. పూర్ణచంద్రరావు

రవీంద్రభారతి, వెలుగు: తెలంగాణలో 1.2 శాతం జనాభా ఉన్న కుమ్మరి సమాజం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం సామాజిక అసమానతకు నిదర్శనమని మాజీ డీజీపీ, ఏఐబీఎస్ప

Read More

మంత్రులకు దమ్ముంటే ఏనుమాముల మార్కెట్‍‎కు రావాలే: మాజీ మంత్రి ఎర్రబెల్లి సవాల్

వరంగల్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్‌‌‌‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లలో రైతులను ఎలా మోసం చేసిందో వివరించేందుకు తాము వరంగల్‌&zwn

Read More

పశువుల రవాణాను అడ్డుకున్నందుకు కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి.. నలుగురు అరెస్ట్

హసన్‌‌‌‌పర్తి, వెలుగు: చింతూరు నుంచి జహీరాబాద్‌‌‌‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను కాకతీయ యూనివర్సిటీ ప

Read More