Hyderabad
Vishal Supports Trisha: త్రిషపై చీప్ కామెంట్స్..నరకంలో కుళ్ళిపోతారని ఆశిస్తున్నా!
హీరోయిన్ త్రిష (Trisha)పై అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ త్రిష వ్యక్తిగత జీవ
Read Moreకుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉ
Read Moreమోదీని ఎవరూ ఆపలేరు.. మూడోసారి ఆయనే ప్రధాని: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర
Read Moreఆఫర్..ఆఫర్..రూ. 12 వేల ఫోన్ కేవలం రూ. 6వేలకే
అమెజాన్లో టెక్నో డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో సెల్ ఫోన్లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ సేల్ లో టెక్నో ఫోన్ లపై 50 శాతం తగ్గింపు ఇస్తున
Read Moreపార్ట్ టైం జాబ్ పేరిట రూ.41 లక్షల సైబర్ మోసం
రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మాస్టర్ ప్లాన్లతో అమాయకపు ప్రజల్ని బుట్టలో పడేసుకుంటున్నారు. పోలీసులు సైబ
Read Moreఐఐటీహెచ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు షురూ: ప్రధాని మోదీ
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ సంగారెడ్డి, వెలుగు: ఐదేండ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని నరేంద
Read Moreకరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత
Read Moreఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ
హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశ
Read Moreమేడారం భక్తుల ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జనగామ జిల
Read Moreనామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ ఓకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి కా
Read Moreరాజ్యసభకు వద్దిరాజు, అనిల్ ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇ
Read Moreఈడీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
బీదర్: కాంగ్రెస్ కు చెందిన కొంత మంది నేతలు ఈడీ, ప్రధాని మోదీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ
Read Moreఎక్కడున్నా మన సంస్కృతిని మరవద్దు: గవర్నర్ తమిళిసై
మిజోరం అవతరణ వేడుకల్లో గవర్నర్ తమిళిసై హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజలు ఏ రాష్ర్టంలో ఉన్నా సొంత రాష్ర్ట సంస్కృతి, సంప్రదాయాలను మరవకూడదని &n
Read More












