హైదరాబాద్, వెలుగు: బహుజనుల ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాచరికాన్ని ఎదిరించి, గోల్కొండను జనరంజకంగా సర్వాయి పాపన్న పాలించారని తెలిపారు. ఆయన అసమాన పోరాట యోధుడని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని మంత్రి సురేఖ వెల్లడించారు.
బహుజనుల పోరాట పటిమకు సర్వాయి పాపన్న ప్రతీక : కొండా సురేఖ
- హైదరాబాద్
- April 3, 2024
లేటెస్ట్
- ఇండియాకు 43 మెడల్స్ ఖాయం
- రేవంత్ సర్కార్ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్
- నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష
- ఐపీఎల్ మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం
- ఒక బాటిల్ విస్కీ ధర రూ.5 లక్షలు!
- కాంగ్రెస్ అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది
- గుజరాత్కు ఆర్సీబీ షాక్.. 4 వికెట్ల తేడాతో నెగ్గిన రాయల్ చాలెంజర్స్
- బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే..
- ఇవ్వాల తెలంగాణకి అమిత్ షా
- వెలుగు సక్సెస్: విపత్తు నిర్వహణ సంస్థలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..