Hyderabad
Fact check : 22న రాములోరి కొత్త 500 నోట్లు వస్తాయంట నిజమేనా..
జనవరి 22వ తేదీన రామరాజ్యం వచ్చేస్తోంది.. అయోధ్యలో శ్రీ రాములోరు పరిపాలన ప్రారంభం కాబోతున్నది. దేశం మొత్తం ఇప్పుడు రాములోరి గురించే మాట్లాడుకుంటుంది..
Read Moreవికారాబాద్లో వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళను అటవీ ప్రాంతంలో మెడకు చీర కొంగు బిగించిన చంపి.. పెట్రోల్ పోసి
Read Moreఇయ్యాల దమ్మాయిగూడలో కరెంట్ నిలిపివేత
కీసర, వెలుగు: దమ్మాయిగూడ ఫీడర్ పరిధిలోని పలు కాలనీల్లో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ
Read Moreమేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ నెరవేరుస్తం: భట్టి
హైదరాబాద్, వెలుగు: వచ్చే బడ్జెట్లో బీసీలు, కుల వృత్తుల వారికి రూ.20 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెడ తామని డిప్యూటీ సీఎం భట్టి
Read Moreమేడిగడ్డ, సుందిళ్లలో విజిలెన్స్ ఫీల్డ్ ఎంక్వైరీ
రెండ్రోజులుగా తనిఖీలు చేస్తున్న సిక్స్ మెంబర్ టీమ్ కన్నెపల్లి పంప్హౌస్ వివరాల సేకరణ ప్రతిదీ క్
Read Moreకోర్టు వారెంట్లు అడ్డుపెట్టుకొని వసూళ్లు
ఎల్బీనగర్,వెలుగు: కోర్టు వారెంట్లతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను, మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అధికార
Read Moreబడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రజలపై భారం మోపకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల స&zwnj
Read More2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : జ్యోతిరాదిత్య సింధియా
2030 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా మోదీ పాలన హైదరాబాద్, వెలుగు: 2047 నాటికి ప్రపంచంలోనే సంపూర్ణంగా
Read Moreజల్సాలకు బానిసై చోరీలు.. ముగ్గురి అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: ఇండ్లల్లో చోరీలు చేస్తున్న ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీలోని సుందర్
Read Moreఓటరు జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ కె. శశాంక
ఎల్బీనగర్/వికారాబాద్/గండిపేట, వెలుగు: ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర
Read Moreగంజాయి సాగు చేస్తున్న ఐటీ ఎంప్లాయ్ అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: గంజాయి మొక్కలను పెంచుతున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ను హైదరాబాద్ లోని వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ శంకర్
Read Moreబీహార్లో మాదిరిగా తెలంగాణలో బీసీల లెక్కలు తీయాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్,వెలుగు: బీహార్ ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రంలోనూ బీసీల లెక్కలు తీయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్అన్నారు. గు
Read Moreరాచకొండలో 14 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ
ఎల్బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వనస్థలిపురం ఇన్
Read More












