Hyderabad

హామీలు విస్మరించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ : రోహిన్ రెడ్డి

అంబర్‌‌‌‌పేట, వెలుగు: తెలంగాణలో బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందని అంబర్‌&zw

Read More

ముషీరాబాద్ లో గెలిచేది కాంగ్రెస్సే : అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, వెలుగు:  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. &nb

Read More

హ్యట్రిక్ విజయం సాధించబోతున్నా : పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ సెగ్మెంట్ తెలంగాణవాదానికి ఆది నుంచే కేంద్రంగా నిలిచిందని, ప్రజలు ఎమ్మెల్యేగా తనకు హ్యట్రిక్ విజయం అందించబోతున్నార

Read More

హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు :  జుబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తన మద్దతుదారులను ఎల్లారెడ్డిగూడకు చెందిన తన్నూఖాన్ బెదిరిస్తున్నాడని కాంగ్రెస్ అభ్యర్థ

Read More

రైతుబంధు నిలిపేయాలని కోరలేదు : కాంగ్రెస్ నేత జి.నిరంజన్

హైదరాబాద్, వెలుగు: రైతుబంధును నిలిపి వేయాలంటూ తాను ఈసీకి లేఖ రాశానని మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన

Read More

ఫుల్ మెజార్టీ సాధిస్తం : వీ6 ఇంటర్వ్యూలో మల్లికార్జున ఖర్గే

బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో ఫెయిల్‌‌ తొమ్మిదేండ్ల కేసీఆర్‌‌ పాలనలో ప్రజలు విసిగిపోయారు మోదీ, కేసీఆర్‌‌ అన్నదమ్ములు

Read More

ఒక్క రైతు బంధుతోనే.. ఓట్లొస్తయా? : కేసీఆర్

యాసంగి దున్నకాలకు వేయాలనుకున్నం: కేసీఆర్  ఈసీకి ఫిర్యాదు చేసి.. కాంగ్రెస్​ రైతుల నోట్లో మట్టి కొట్టింది ఈ దుష్ట శక్తి మూడో తారీఖు దాకనే ఉం

Read More

కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపే టైమొచ్చింది : అమిత్‌‌ షా

బీఆర్‌‌ఎస్‌‌కు ఇక వీఆర్‌‌ఎస్సే: అమిత్‌‌ షా  బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత అయోధ్య

Read More

కాళేశ్వరం పిల్లర్లు కుంగినట్లే... బీఆర్ఎస్​ను పాతరేయాలె : జేపీ నడ్డా

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​కుంగిపోయినట్టే బీఆర్ఎస్ సర్కారును మళ్లీ లేవకుండా పాతరేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సోమవారం

Read More

ఆత్మరక్షణలో బీఆర్ఎస్​.. పశ్చాత్తాపం ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర శాసనసభకి జరిగిన గత రెండు ఎన్నికలలోనూ కేసీఆర్​ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి సునాయాసంగానే విజయం సాధించింది. మూడోసారి జరగబోతున్న ఎన్నిక

Read More

నేటితో(నవంబర్ 28) ప్రచారానికి తెర .. సాయంత్రం 5 గంటల కల్లా మైకులు బంద్​

హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం తర్వాత  ప్రచారం బంద్ కానుంది. దీంతో అభ్యర్థులు అప్పు

Read More

కోడ్​ ఉల్లంఘనతోనే రైతుబంధుకు ఈసీ బ్రేక్​ వేసింది : వికాస్​రాజ్​ 

అలాంటివి జరిగితే చర్యలు తీసుకుంటం ఫిర్యాదుల స్పందనపై పక్షపాత ధోరణి ఉండదు  కోడ్​ ఉల్లంఘనతోనే రైతుబంధుకు ఈసీ బ్రేక్​ వేసింది మునుపెన్నడూ ల

Read More

ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ భారీ అవినీతి చేసిండు: ప్రధాని మోదీ

ప్రజల సంపదను లూటీ చేస్తుండు ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నది.. ఆఖరికి ఎగ్జామ్ పేపర్లూ లీక్ చేస్తున్నరు  అవినీతి, కుటుంబ రాజకీయాలంటే కాంగ్రెస

Read More