Hyderabad
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉంటలేరు.. ఇచ్చిన మందులు పనిచేస్తలేవు
వైద్యం అందుతలేదని డీఎంహెచ్ఓతో రోగుల ఆవేదన పోలీసులను పిలవమంటారా అంటూ ఆఫీసర్ ఆగ్రహం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శ
Read More‘గౌరవెల్లి’ ప్రాజెక్టుపై సీసీటీవీ కెమెరా .. పనులు నడవకుండా ఎన్జీటీ నిఘా
12 చోట్ల కెమెరాల ఏర్పాటు హుస్నాబాద్, వెలుగు : పర్యావరణ అనుమతులు లేనందున గౌరవెల్లి రిజర్వాయర్ పనులను కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని న
Read Moreవినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చి విగత జీవిగా మారాడు
మెదక్ టౌన్, వెలుగు : వినాయకులను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో జరిగింది. మెదక్ టౌన్ సీఐ
Read Moreగణేశ్మండపంలో లడ్డూ చోరీకి యత్నం.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్ లో ఘటన ఎల్బీ నగర్, వెలుగు : గణేశ్ మండపం వద్ద లడ్డూ చోరీకి యత్నించిన ఇద్దరు యువకులను హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులు అరెస్ట
Read Moreగుండెపోటుతో వార్డుబాయ్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
సిద్దిపేట రూరల్, వెలుగు : ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వార్డుబాయ్ గా పనిచేసే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పరిహారం కోసం హాస్పిటల్ లో ముందు అతని క
Read Moreతాగునీటి సాకుతో ఏపీ నీళ్ల దోపిడీ
ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ ‘సంగమేశ్వరం’ పనులు త్వరగా పూర్తిచేయాలంటూ అధికారులకు తాజాగా ఏపీ సర
Read Moreకొండగట్టు ధర్మకర్త సస్పెన్షన్పై స్టే
హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తిరువకోవేలూరు మారుతి స్వామి సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించి
Read Moreతండ్రి, తాతల వారసత్వంతో పాలిటిక్స్ లోకి
నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు కొందరి యత్నం క్రియాశీల రాజకీయాల్లో మరికొందరు ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కుటుంబాల నుంచి&n
Read Moreడ్రగ్స్ కేసులో విచారణకు నవదీప్
ఆరు గంటలు ప్రశ్నించిన టీన్యాబ్ ఆఫీసర్లు రిపేర్ అయిందని ఫోన్ తీసుకురాని నవదీప్
Read Moreఅన్ని పార్టీలు యువతపైనే ఫోకస్
మొత్తం ఓటర్లలో 30 శాతం యూత్ గెలుపోటముల్లో వారి ఓట్లే కీలకం ఆకట్టుకునే ప్రయత్నాల్లో లీడర్లు హైదరాబాద్, వెలుగు :&nbs
Read Moreచెరువులో చేపలను చంపేందుకు విష ప్రయోగం
ఆందోళన వ్యక్తంచేస్తున్న మత్స్యకారులు సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని చౌడు చెరువులో చేపలను చంపేందుకు విష ప
Read Moreఅక్టోబర్ 1న పాలమూరులో మోదీ సభ
భారీ జన సమీకరణకు బీజేపీ నాయకుల ఏర్పాట్లు పాలమూరు నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న మోదీ ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆటలు తెలంగాణలో స
Read More21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు
హైదరాబాద్ : చార్మినార్ లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. దాదాపు 21 కిలోల లడ్డూను స్కూలు పిల్లలు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీబజార్ గణే
Read More













