V6 News

Hyderabad

మళ్లీ సమ్మెలోకి గ్రామ పంచాయతీ కార్మికులు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు మళ్లీ సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. గత నెల 8వ తేదీ వరకు రాష్ర్టంలో పని చేస్తున్న 43 వేల మంది

Read More

బీ ఫాం నాకే.. పోటీపై వెనక్కి తగ్గేది లేదన్న రాజయ్య

  జనగామ, జహీరాబాద్, పటాన్​చెరులోనూ వర్గ విభేదాలు   వేములవాడ, భూపాలపల్లి, ఆసిఫాబాద్​లో లీడర్ల మధ్య కుదరని సయోధ్య చివరిదాకా చూసి కార

Read More

30 సీట్లలో మజ్లిస్ పోటీ!.. ఎక్కడెక్కడంటే?

  15 స్థానాల్లో గెలవాలని టార్గెట్  మైనార్టీలు ఎక్కువుండే చోట్ల బరిలోకి..   ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​తో స్నేహపూర్వక పోటీ &

Read More

చీకట్లోనూ ఉపాధ్యాయుల నిరసన.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ : 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్ స్ట

Read More

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారి కుమారుడు మృతి

కరీంనగర్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ జిన్నింగ్ మిల్లు వ్యాపారి కుమారుడు నితిన్(2

Read More

బండారు దత్తాత్రేయ నా గురువు : తమిళిసై సౌందరరాజన్

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తనకు గురువని,  ఆయన మార్గనిర్దేశనంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌం

Read More

తెలంగాణలో ఈ జిల్లాలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ వెల్లడించింది.  ఆదివారం నుంచి సోమవ

Read More

పెద్దాయనను ఎంత కష్ట పెట్టారే: మందు, సారా తాగనని దేవుడి సాక్షిగా ప్రమాణం

ఈరోజుల్లో మందు తాగని వారు ఎవరుంటారు చెప్పండి. ఖగోళ విశ్వంలో నక్షత్రాల్లో అక్కడక్కడా అలాంటి మహానుభావులు ఉంటారే తప్ప, మిగిలిన వారందరూ మందుబాబులే. కాస్త

Read More

మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం మొదలైంది : కిషన్ రెడ్డి

మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం మొదలుయిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశంలో అన్ని స్టేషన్ లను రెనోవేషన్ చేస్తున్నారని, ఇందుకు వేల కోట్లు

Read More

మూడు నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన 14ఏళ్ల బాలిక

దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక తన తండ్రిని కాల్చి చంపిందని పోలీసుల

Read More

'మహాకుంభ్' .. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ మెగా ఈవెంట్‌

రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 25న భోపాల్‌లో పార్టీ కార్యకర్తల 'మహాకుంభ్'ను నిర్వహి

Read More

భార్యపై సామూహిక అత్యాచారం.. విషం తాగి దంపతులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి, అతని భార్య విషం తాగి మరణించినట్లు పోలీస

Read More

11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల

Read More