Hyderabad
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురికి గాయాలు
పంజగుట్ట,వెలుగు: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన బోరబండ పోలీసు స్టేషన్పరిధిలో జరిగింది. బో
Read Moreకారులోంచి మంటలు.. తప్పిన ప్రమాదం
తాండూరులో ఘటన వికారాబాద్, వెలుగు : తాండూరు టౌన్ లో కారులో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వచ్
Read Moreసిటీలో ఉత్సాహంగా విజయదశమి (దసరా) వేడుకలు
సిటీలో విజయదశమి (దసరా) వేడుకలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు శమి పూజలు నిర్వహించారు. జమ్మ
Read Moreబీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం?
ఈ నెల 27న చేరిక చేవెళ్ల, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఈ నెల 27వ ఉదయం 11&
Read Moreబీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వద్దు
జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రకటన హైదరాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని సొసైటీ సభ్యుల
Read Moreఘనంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం
దేవీ నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి.. తొమ్మిది రోజులు పూజించి మంగళవారం నిమజ్జనానికి తరలించారు. దీంతో సిటీలో పలు ప్రాంతాల
Read Moreమంత్రి ఎదుట నేతల మధ్య గొడవ.. దసరా వేడుకల్లో వివాదం
హిందూ ఉత్సవ కేంద్ర సమితి అభివృద్ధి పై రచ్చ వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాల వేడుకల్లో నేత
Read Moreప్రలోభాలకు లొంగకు.. ఓటును అమ్ముకోకు..!
సిటీలో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు అభ్యర్థులు, పార్టీల మేనిఫెస్టోలపైనా తెలియజేస్తూ.. ఎన్నికల రూల్స్ అతిక్రమించకుండా ప్రచారంపైన
Read Moreప్రత్యర్థులు వాళ్లే.. పార్టీలే వేరు.. ఆసక్తికరంగా బద్నావార్ ఎన్నికలు
ఇండోర్: మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని బద్నావార్ సెగ్మెంట్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోట
Read Moreకాంగో నదిలో బోటుకు మంటలు.. 16 మంది మృతి
కిన్షాసా: కాంగో నదిలో ప్యాసింజర్లతో వెళుతున్న బోటులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. 11 మందిని కా
Read Moreమణిపూర్ సంక్షోభం నుంచి మోదీ తప్పించుకోలేరు : జైరాం రమేశ్
న్యూఢిల్లీ: మణిపూర్ సంక్షోభం నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస
Read Moreక్యారీ బ్యాగ్ కు రూ.20 వసూలు.. ఐకియాకు 3 వేల ఫైన్
బెంగళూరు: షాపింగ్ చేసిన తర్వాత ఓ కస్టమర్ నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.20 వసూలు చేసిన బెంగళూరు ఐకియా స్టోర్ కు కోర్టు రూ.3 వేల ఫైన్ వేసింది. బెంగు
Read Moreఎదురెదురుగా ఢీకొన్న కారు, ట్రక్కు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘటన రాంచీలో కారు నదిలో పడి ఐదుగురు.. చెన్నై/ రాంచి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ట
Read More











