Hyderabad
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని కేసీఆర్కు అర్థమైంది : కిషన్ రెడ్డి
హైదరాబాద్ : BRS పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల
Read Moreసామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ టికెట్లు
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. 115 మంది అభ్యర్థులను ఒకే సారి ప్రకటించిన కేసీఆర్ ఈ సారి ఏడుగురి సిట్టింగులకు సీటు ఇవ్వలేదు. ఇంకా నాలుగు స్థ
Read More4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్.. అదే వ్యూహామా..?
గులాబీ బాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. చాలావరకూ సిట్టింగులకే టికెట్లు ఖరారు చేశారు. అయి
Read Moreలెప్ట్ పార్టీలను పట్టించుకోని కేసీఆర్.. పొత్తు లేనట్టే.!
కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయడంతో బీఆర్ఎస్, వామపక్షాలు పొత్తుకు తెరపడినట్లు అయ్యింది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, వామపక్
Read More7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల మార్పు.. అసలు కారణాలు ఇవేనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను (ఆగస్టు 21న) విడుదల చేశారు. ఇందులో 7 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వా
Read Moreఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే...
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. మొదటి విడుతలో 115 మంది అబ్యర్థులను ప్రకటించారు. నాలుగు స్థానాలను పెం
Read Moreసరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పరిసరాల్లో చెత్తా చెదారం సమ్మెలో కార్మికులు..
హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండడంతో రోడ్లపై చెత్త పేరుకుపోయింది. ఎక్కడ చ
Read Moreబీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే : 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించింది బీఆర్ఎస్ పార్టీ. మూడు నెలల ముందే 115 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను స్వయంగా ప్రకటించారు సీ
Read Moreరెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్ పోటీ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.
Read Moreవిద్యాశాఖ కమిషనర్ ఆఫీస్లో ఆందోళన.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్..
హైదరాబాద్ లోని లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేయాలంటూ.. కార్యాలయంలోన
Read Moreహరీశ్ రావు బట్టలిప్పే వరకు వదల! : తిరుమలలో మైనంపల్లి శపథం
మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తాను
Read Moreమంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. ఇద్దరిపై కేసు
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ తయ
Read Moreచంద్రయాన్ 3 ఫొటోలు : చంద్రుడి ఉపరితలం గ్రానైట్ రంగులో.. రాతి నేలగా ఉంది
చంద్రయాన్ 3.. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ ఇస్రో వైపు చూస్తోంది. చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉన్న చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం ల్యాండ్ కానున్న
Read More













