V6 News

Hyderabad

ఖాళీ కడుపుతో పండ్లు తింటే.. ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా..?

పండ్లు మన ఆరోగ్యానికి, పోషణకు చాలా ముఖ్యమైనవి. వాటిలోని  విటమిన్లు, ఖనిజాలు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి. అయితే ఖాళీ కడు

Read More

అధ్యక్షుల మార్పుపై బీజేపీ ఆఫీసులో కార్యకర్తల ధర్నా

హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి

Read More

బుల్లెట్ బండిపై అమ్మవారు.. కమ్మని ప్రసాదాలతో పూజలు

ఏ దేశంలో లేనంతగా భారతదేశంలోని ప్రజలు పండుగలు జరుపుకుంటారు. ప్రతీ సీజన్ లోనూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. భిన్న ఆచారాలు, సంప్రదాయాల

Read More

తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. ఉద్రిక్తత

హైదరాబాద్ : కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సచివాలయం గేటు ముందు బైఠాయించి..

Read More

అబద్దం చెప్పాడు.. కాకి పొడిచింది : ఆప్ ఎంపీపై సెటైర్లు

ఆప్ నేత రాఘవ్ చద్దాకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ గా మారింది. ఈ ఫొటోలో ఓ కాకి అతనిపై దాడి చేయడం చూడవచ్చు. ఈ సంఘటన కెమెరాకు చ

Read More

పిల్ల‌ల్లో టైప్ 1 డ‌యాబెటిస్.. ల‌క్ష‌ణాలు ఏంటీ.. ఎలా గుర్తించాలి

టైప్ 1 డయాబెటిస్ అనేది కేవలం పెద్దల్నే కాదు పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిలో వచ్చే హెచ్చు తగ్గులే దీనికి ప్రధాన కారణం. ఇది శరీ

Read More

రెయిలెంగే కాపాడింది.. వంతెనపై ఇరుక్కున్న ఇద్దరు బైకర్స్..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని మోర్వానియా పట్టణంలోని ఒక వంతెనపై ఇద్దరు యువకులు

Read More

ఢిల్లీ-నోయిడా రోడ్లు జలమయం.. పాఠశాలలు బంద్

దేశ రాజధానిలో మరోసారి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నోయిడాతో సహా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గత కొన్

Read More

మూసీకి పోటెత్తుతున్న వరద

హైదరాబాద్/ముషీరాబాద్/గండిపేట/శంకర్ పల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో చాదర్​ఘాట్​, ముసారంబాగ్​ బ్రిడ్జి వద్ద మూసీ నదికి వరద పోటెత్తుతో

Read More

Manipur Issue: మోదీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం

మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను మరింత బలం చేకూరేందుకు నేతలు నేడు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్

Read More

ఎయిర్​పోర్టులో 700 గ్రాముల గోల్డ్ సీజ్

కారులో పరారయ్యేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఇద్దరు అరెస్ట్.. 700 గ్రాముల గోల్డ్ సీజ్ శంషాబాద్, వెలుగు : కువైట

Read More

మంత్రి కేటీఆర్​పై హెచ్​ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు:పిల్లల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని, వారిని బానిసల్లాగా చూస్తున్నదని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డా రు. సోమవారం కేటీఆర్ పు

Read More

'వారి ధైర్యసాహసాలు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి': కార్గిల్ అమరులకు నివాళులు

కార్గిల్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన జవాన్లకు నివాళులు అర్పిస్తూ, వారి ధైర్యసాహసాలు దేశప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోద

Read More