Hyderabad

రెండు పార్ట్​లుగా మెట్రో ఫేజ్ ​3

పార్ట్- ఏలో సిటీ నుంచి శివారు ప్రాంతాలకు: ఎన్వీఎస్ రెడ్డి పార్ట్​-బీలో ఓఆర్ఆర్​ చుట్టూ.. రూ.69 వేల కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు.. పనులు ఎప్

Read More

వరద బాధితులకు భరోసానివ్వాలి: కాంగ్రెస్ నేతలు

ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించాలె: కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైతో నేతల భేటీ రాష్ట్ర సర్కారు తీరుపై ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: వరదల

Read More

సిద్స్​ఫార్మ్​ నుంచి సాల్టెడ్​ బటర్

హైదరాబాద్, వెలుగు:  సిద్స్ ఫార్మ్  తమ కొత్త సాల్టెడ్ బటర్ ప్రొడక్టులను హైదరాబాద్​, బెంగళూరు మార్కెట్లకు పరిచయం చేసింది.  ఇందులో ఆవు, &n

Read More

అన్ని పొలిటికల్​ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి : ఆకునూరి మురళి

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో విద్య, వైద్యంలో వెనకబడిపోయామని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్ర సంపదను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి 8 శాత

Read More

3 గంటలు క్యూలో ఉన్నా ఓపీ దొరకలే

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో పైలట్ ప్రాజెక్ట్ కింద బయోమెట్రిక్ రూల్ తెచ్చిన సర్కార్  క్యూ లైన్​లో నిల్చుని ఇబ్బంది పడుతున్న పేషెంట్లు, గర్భి

Read More

ఓటరుగా నమోదు చేసుకోండి: స్టేట్​ సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 18 ఏండ్లు నిండినవారందరూ  ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌‌(సీఈవో) వికాస్‌&zwn

Read More

ఆగస్టు నెలాఖరు నాటికి 80 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ప్రకటన    గత ఎన్నికల్లో లేట్‌‌గా ప్రకటించి నష్టపోయినం ఈ సారి బీఆర్ఎస్ కన్నా ము

Read More

కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్తే.. రేవంత్​కు వచ్చిన బాధేంటి?

రైతులు, ప్రజల కోసమే అక్కడికెళ్లారు రేవంత్ కామెంట్స్​పై బీఆర్ఎస్ ఎంపీల కౌంటర్ న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే కాంగ్ర

Read More

సొంత రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుంటే.. మహారాష్ట్రలో రాజకీయాలా: రేవంత్ రెడ్డి

ఢిల్లీ తెలంగాణ భవన్​లో ఎంపీ కోమటిరెడ్డితో కలిసి ధర్నా బీఆర్ఎస్ బంధయ్యేందుకే.. రైతు, దళిత, మైనార్టీ బంధులు : వెంకట్​రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు

Read More

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆస్తులు అమ్ముకునేందుకే

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని స్టేట్ కేబినెట్​లో తీసుకున్న నిర్ణయం.. ఆ సంస్థ కార్మికులపై ప్రేమతో కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘ

Read More

డ్రైవర్లు, సిబ్బంది వేతనాలు పెంచుతాం : హరీశ్ రావు

ఆశా వర్కర్ల సెల్​ఫోన్ బిల్లులు ప్రభుత్వమే కడ్తది కొత్తగా ఎంపికైన వారికి స్మార్ట్​ఫోన్​లు ఇస్తామని వెల్లడి 466 వెహికల్స్ ప్రారంభించిన సీఎం కేసీఆ

Read More

అన్నా భావు సాఠేకు భారతరత్న ఇయ్యాలి: సీఎం కేసీఆర్

ఆయనను రష్యా గుర్తించినా మన దేశం గుర్తించలే    మాతంగి సమాజానికి బీఆర్ఎస్ అండగా ఉంటది సాఠే 103వ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ హైదర

Read More

అమృత్ భారత్ స్టేషన్లుగా రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు’గా ఎంపిక చేసి.. రూ.891 కోట్లతో మోడర్నైజ్​చేయనున్నట్లు కేంద

Read More