Hyderabad
ICC ODI World Cup 2023: రౌండ్ రాబిన్ ఫార్మాట్ అంటే ఏంటి?
అభిమానుల ఉత్కంఠకు తెరపడిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. నేడు వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల చేసింది. అయితే రౌండ్ రాబిన్ ఫార్మాట
Read Moreపెట్రోల్తో పోటీ పడుతున్న టమాటా..కారణం ఏంటంటే
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా రూ. 20 , రూ. 30 పలకగా..ఇప్పుడు కిలో టమాటా ధర ఏకంగా రూ.100 దాటి కన్నీళ్లు
Read Moreతెలంగాణలో ఇంజినీరింగ్ సీట్లు 80 వేల 91
రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 137 ప్రైవేటు కళాశాలల్లో 80 వేల 91సీట్లు
Read Moreరూ.150 దిశగా కిలో టమాటా.. చూడటమే.. కొనటం లేదూ..
టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కిలో రూ.30, రూ.40గా పలికిన ధర ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎగబాకింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా తోట
Read Moreఈసారి వరల్డ్ కప్ గెలవడం అంత ఈజీ కాదు: రోహిత్ శర్మ
స్వదేశంలో వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుండడం భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు. తమ అభిమాన ఆటగాళ్లపై ఎంతో నమ్మకంతో వేల సంఖ్యలో అభిమానులు స్ట
Read More120 రోజులు... గెలుపు కోసం కాంగ్రెస్ కార్యాచరణ
సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం రెండున్నర గంటల పాటు స్టాటజీ మీటింగ్ తెలంగాణలోనూ కర్నాటక వ్యూహమే అమలు రాష్ట్ర నేతలంతా ఒక్కతాటిపైకి
Read Moreహైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. జూన్ 27 మంగళవారం సాయంత్రం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని సుచిత్ర, కొంపల్లి, బాహుదూర
Read Moreఎందుకంత హడావిడి... మహారాష్ట్రలో తెలంగాణ సర్కారు!
హాట్ టాపిక్ గా మారిన సీఎం టూర్ సారు వెంటే 13 మంది మంత్రులు పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ 600 కార్ల కాన్వాయ్
Read Moreకోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. తేల్చేసిన వీరేంద్ర సెహ్వాగ్
ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 విరాట్ కోహ్లీకి చివరి ఐసీసీ టోర్నీనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు గుర్తుగా కోహ్లీకి ఘనమ
Read Moreసైదాబాద్ హనుమాన్ దేవాలయ ప్రహరి కూల్చివేత..ఉద్రిక్తత
సైదాబాద్ హనుమాన్ దేవాలయం ప్రహరి కూల్చివేతేపై ఉద్రిక్తత నెలకొంది. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న పురాతన హనుమాన్ దేవాలయానికి సంబంధించిన మఠాలను, ప్రహరి గో
Read Moreగురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల హాస్టల్లో రంజిత్ అనే 8వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రంజిత్ అనే
Read MoreICC ODI World Cup 2023: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే: మాజీ ఓపెనర్ జోస్యం
వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైందో లేదో అప్పుడే ప్రిడిక్షన్స్ మొదలైపోయాయి. మాజీ దిగ్గజ క్రికెటర్లు, విశ్లేషకులు.. సెమీ ఫైనల్ చేరే జట్లేవో? టైటిల్ గెల
Read Moreఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ పెంచారు.. ఇక నుంచి 120పై వెళ్లొచ్చు
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కి.మీ. నుంచి గరిష్టంగా గంటకు 120 కి.మీలకు పెంచార
Read More












