Hyderabad

పేపర్ల లీకేజీ కేసు.. మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన ఖాలీద్ అరెస్టు

హైదరాబాద్,వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్  దర్యాప్తు కొనసాగుతున్నది. ఇరిగేషన్ ఏఈ రమేశ్  హైటెక్ మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన

Read More

గిరిజనేతరులకు పోడు పట్టాలు లేనట్లే!

ఆసిఫాబాద్ / జైనూర్, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులు సాగు చేసు కుంటున్న పోడు భూములకు ఈసారి హక్కు పత్రాలు ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. ప్రభు

Read More

సీఎం కప్‌‌‌‌లో పతకాలు గెలిచినోళ్లకు పైసలియ్యలే!

పోటీలు ముగిసి 16  రోజులైనా అందని ప్రైజ్‌‌‌‌మనీ 713 మందికి అందాల్సినవి రూ. 59 లక్షలు హైదరాబాద్‌‌

Read More

హైదరాబాద్‌‌లో ఎస్‌‌ఎఫ్‌‌ఏ ఛాంపియన్‌‌షిప్‌ ఐదో ఎడిషన్

హైదరాబాద్‌‌: ఐదో ఎడిషన్​ఎస్‌‌ఎఫ్‌‌ఏ(స్పోర్ట్స్‌‌ ఫర్‌‌ ఆల్‌‌) ఛాంపియన్‌‌షిప్&zwn

Read More

వృద్ధురాలు, మనవరాలి దారుణ హత్య.. బంగారం, డబ్బు చోరీ

షాద్ నగర్, వెలుగు: డబ్బు, బంగారం కోసం వృద్ధురాలితోపాటు ఆమె మనవరాలి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పీఎస్ పరిధిలో జరిగింది.

Read More

మౌలాలిలో రియల్టర్ కొడుకు కిడ్నాప్

మల్కాజిగిరి, వెలుగు: స్కూల్ స్టూడెంట్ కిడ్నాప్​ఘటన మల్కాజిగిరి పీఎస్​పరిధిలో జరిగింది. మౌలాలిలోని సప్తగిరి కాలనీకి చెందిన బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాప

Read More

హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి: మాజీ గవర్నర్ విద్యాసాగర్​రావు

కరీంనగర్, వెలుగు : బంగారు తెలంగాణ కావాలంటే హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్​రావు అన్నారు.

Read More

ఫుడ్ సెక్యూరిటీపై చర్చించాలె..జీ20 వ్యవసాయ మంత్రుల మీటింగ్‌‌‌‌పై ప్రధాని మోదీ

    వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది     ఆహార వ్యవస్థలను నిర్మించే మార్గాలను వెతకాలి హైదరాబాద్, వెలుగు:&

Read More

3వరోజు కొనసాగుతున్న ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్ : భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీశాఖ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. కొత్తపేట గ్రీన్ హీల్స్ కాలనీలోని ఎ

Read More

ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు

ఉస్మానియా యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు  పరిపాలనా భవనం ముందు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీ వీసీ రవీందర్ భూ ఆక

Read More

గత ప్రభుత్వంలో అధికారుల మధ్య సమన్వయం లేదు: మంత్రి తలసాని

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీ

Read More