Hyderabad
రెండు వేల నోట్లు రద్దు చేస్తున్నరని నమ్మించి 2 కోట్లు కొట్టేశారు
హైదరాబాద్,వెలుగు: రూ.2 వేల నోట్లు రద్దు చేస్తున్నారని నమ్మించి రూ.2 కోట్లు కొట్టేసిన నలుగురు సభ్యుల గ్యాంగ్ను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస
Read Moreఅపరిశుభ్ర వాతావరణంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్
24 కంపెనీల్లో తనిఖీలు..17 కంపెనీలకు నోటీసులు అపరిశుభ్ర వాతావరణంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ బిస్కెట్ల తయారీలో కలర్లు ఎక్కువ వాడుతున్
Read Moreపీఆర్ సెక్రటరీల సమ్మె నోటీసుపై సీఎం గరం
హైదరాబాద్, వెలుగు : జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)ల రెగ్యులరైజేషన్ ఫైలు సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. వీరిని రెగ్యులర్ చేయాలని సీఎం భావించినప్పటికీ,
Read Moreఐపీఎల్ బెట్టింగ్ ముఠా .. ముగ్గురు అరెస్టు.. పరారీలో ముగ్గురు
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా ముగ్గురు అరెస్టు.. పరారీలో ముగ్గురు 20 లక్షలు స్వాధీనం, 1.42 కోట్లు ఫ్రీజ్ 12 ఏండ్ల
Read Moreనాలుగు రోజులు వానలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురు గాలులు వీ
Read Moreహత్యాయత్నం చేసినోళ్లను అరెస్ట్ చేయట్లే : చెట్టుపల్లి శివాజీ
హత్యాయత్నం చేసినోళ్లను అరెస్ట్ చేయట్లే మార్చి 28న చెట్టుపల్లి శివాజీపై మర్డర్ అటెంప్ట్ 19 రోజులు గడిచినా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయలే
Read Moreటీఎస్పీఎస్సీ కేసులో ఈడీ విచారణకు ఓకే.. నాంపల్లి కోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్&zwnj
Read Moreకేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం.. నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు
కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు ఫసల్ బీమా, ఆవాస్ యోజన,సబ్సిడీ లోన్ల లాంటి ముఖ్యమైన స్కీమ్లను అమలు చేస్తలే
Read Moreఈడీ కస్టడీకి పేపర్ లీక్ నిందితులు.. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక మలుపు తిరిగింది. పేపర్ లీక్ లో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లను కోర్ట్ ఈడీ కస్టడీకి నాంపల్ల
Read Moreనిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తం..బండి సంజయ్ హెచ్చరిక
సీఎం కేసీఆర్కు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాం
Read Moreతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండడంతో..ఏప్రిల్ 15వ తేదీన ఈసీ బృందం హైదరాబాద్లో పర్యటించిం
Read Moreస్లమ్ గాడ్ బిలియనీర్స్ : అంబానీ, బిల్ గేట్స్ పేదోళ్లు అయితే ఎలా ఉండేవారు
సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ చెందుతుండడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ రోజుల్లో ఆర్టిస్ట్ లు అవసరం లేకుండా.. డిజిటల్ క్
Read Moreబాస్ అంటే ఇలా ఉండాలి.. పండగ అని అందర్నీ ఐలాండ్ తీసుకెళ్లాడు
తమ బాస్ ను ఇష్టపడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. బాస్ గురించి ఎప్పుడూ గురించి చెడుగా మాట్లాడటం తరచుగా చూసి ఉంటారు. కానీ ఓ యజమాని మాత్రం తన ఇంట్ల
Read More












