Hyderabad
తగలబడిన కార్లు..వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్ అబిడ్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని ఆస్పత్రిని పక్కనే ఉన్న కారు గ్యారేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంట
Read Moreనేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్న కోర్టు ధర్నా చౌక్లో కాకపోతే ప్రజలు ఎక
Read Moreపటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో తీర్పు..నిర్దోషిగా శేషన్న
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్నను నిర్దోషిగా ప్రక
Read Moreసమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధాలో మహాధర్నా నిర్వహించారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరిం
Read Moreఇంద్ర భవనంలా కొత్త యూఎస్ కాన్సులేట్.. ఖర్చు ఎంతంటే
భాగ్యనగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. నానక్ రాంగూడలో యూఎస్ కాన్సులేట్ నూతన కార్యాలయం ప్రారంభం అయింది. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడ్ లో కొత్తగా కట్టి
Read Moreఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులు నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్షకు పిల
Read Moreముందస్తు సమాచారం లేకుండా స్కూల్ బిల్డింగ్ కూల్చివేత
సికింద్రాబాద్/పద్మారావునగర్, వెలుగు: ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ స్కూల్బిల్డింగ్ను కాంట్రాక్టర్ కూల్చివేయడం వివాదానికి కారణమైంది. క్లాసులు, ఎ
Read Moreకమిషన్లోని ఇంటి దొంగలే ప్రధాన కారణం : సీపీఎం నాయకులు
దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం నాయకుల డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సమ
Read More44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు
హైదరాబాద్, వెలుగు: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2020 సంవత్సరానికి
Read More‘ఫీజులు’ ఇవ్వకుంటే కాలేజీలెట్ల నడుపాలి?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లు ఇవ్వడం లేదని, కాలేజీలు ఎలా నడపాలని కేజీ టూ పీజీ ప్రైవేటు విద్యాసం
Read Moreపంట నష్టంపై వివరాలు పంపండి: వ్యవసాయ శాఖకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ప్రభుత్
Read Moreఎంసెట్ అప్లికేషన్ గడువు వచ్చే నెల 10 వరకు పొడగింపు
హైదరాబాద్, వెలుగు : టీఎస్ఎంసెట్ అప్లి కేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురు వారం సాయంత్రం వరకూ 1,39,794 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరి
Read Moreపేపర్ లీక్పై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి: షర్మిల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చ
Read More












