
India
వన్డే ట్రై సిరీస్ స్టార్ట్.. తొలి మ్యాచులో శ్రీలంకను ఢీకొట్టనున్న భారత్
కొలంబో: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నాహకాలు మొదలు పెడుతోంది. ఇందులో భాగంగా శ్రీలంక వేదికగా ఆతి
Read Moreఈ ఏడాదే జపాన్నుదాటేస్తాం.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా
న్యూఢిల్లీ: మనదేశం ఈ ఏడాదే జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) వ
Read Moreవారఫలాలు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు
వారఫలాలు ( ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు) : మేషరాశి వారు ఈ వారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు.మిథునరాశి వారికి గతంలో ఉన్న ఆర్థిక ఇబ
Read MoreWomen's Tri-series: టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక.. ట్రై సిరీస్ లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు!
భారత మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ కు ముందు కొత్త సవాలుకు సిద్ధం కానున్నారు. శ్రీలంక గడ్డపై ట్రై సిరీస్ ఆడేందుకు రెడీ అయిపోయారు. భారత్, శ్రీలంక, సౌతాఫ్
Read Moreగుజరాత్లో అక్రమంగా ఉంటున్న 500 మందికి పైగా బంగ్లాదేశీయులు అరెస్ట్
గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న 500 మందికి పైగా బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూరత్లో ఏప్రిల్ 25న
Read Moreసుప్రీంకోర్టు అధికారాలు ఏంటి.?
భారత న్యాయ వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు రాజకీయ వ్యవస్థ మాదిరిగా అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన చేయలేదు. ఏకీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు
Read Moreఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై తెలుగులోనూ స్పామ్హెచ్చరికలు
హైదరాబాద్, వెలుగు: తమ కస్టమర్లకు ఇక నుంచి తెలుగు సహా తొమ్మిది ప్రాంతీయ భాషల్లో స్పామ్కాల్స్హెచ్చరికలు పంపిస్తామని టెలికం ఆపరేటర్ఎయిర్టెల్తెలిపింద
Read Moreపీవోకేను భారత్లో కలపాలి..ప్రధానికి మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
టెర్రరిజంపై రాజకీయాలకతీతంగా పోరాడాలి పహల్గాం దాడి హేయమైన చర్య: సీఎం రేవంత్ దోషులను కఠినంగా శిక్షించాలి పీవోకేను భారత్లో కలపాలి ప్రధ
Read Moreముఖేష్ అంబానీనా మజాకా.. రూ.19 వేల407 కోట్ల లాభంతో దుమ్ములేపిన రిలయన్స్
దుమ్ములేపిన రిలయన్స్ క్యూ4లో రూ.19,407 కోట్ల నికర లాభం 2024–25 లో రూ.10.71 లక్షల కోట్లకు రెవెన్యూ.. నికర లాభం రూ.81 వేల కోట్ల
Read Moreనదీమ్ను పిలిచినందుకు నా ఫ్యామిలీని తిడుతున్నరు: నీరజ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ను బెంగళూరు
Read Moreపహల్గామ్ దాడి ఎఫెక్ట్.. రెండో రోజూ నష్టాల్లో సెన్సెక్స్
207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ముంబై: పహల్గామ్ దాడి కారణంగా ఇండో–-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడం, యాక్సిస్ బ్యాంక్
Read Moreసింధు జలాలపై భారత్ 3ప్రణాళికలు..పాకిస్తాన్కు చుక్క నీరు వెళ్లకుండా ఎలా చేస్తుందంటే..
పహల్గాంలో అనాగరిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు గట్టి బుద్ది చెప్పేందుకు మొట్ట
Read Moreటెర్రరిస్టు కుక్కలను చంపేయండి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోండి : మోదీకి ఓవైసీ మద్దతు
పహల్గాంపై దాడి చేసి.. 26 మంది ప్రాణాలను తీసిన టెర్రరిస్టు కుక్కలను చంపేయాలని.. ఇండియా నుంచి ఏరిపారేయాలన్నారు ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
Read More