India
కొత్త బింగ్కు ఇండియాలో ఆదరణ
న్యూఢిల్లీ: చాట్జీపీటీతో వచ్చిన బింగ్ కొత్త వెర్షన్&zw
Read Moreగ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 21 శాతానికి చేరుకున్న ఇండియా వాటా
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వాడకం గత పదేళ్లలో పదిరెట్లకు పైగా పెరిగింది. గ్లోబల్గా మొబైల్ ఇంటర్
Read Moreడిగ్రీతో సెంట్రల్ జాబ్
సెంట్రల్ కొలువుల్లో ప్రధానమైన పోస్టులు ఉండే సీజీఎల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతో ఎదురుచూస్తుంటారు. నాలుగు అంచెల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉండడం
Read Moreరాష్ట్రానికి 13 నేషనల్ అవార్డులు
హైదరాబాద్, వెలుగు: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో రాష్ట్రానికి 13 దక్కాయి. ఇందులో 11 గ్రామ పంచాయతీలు ఉండ
Read Moreఆ హీరో వల్ల నష్టమే లేదు.. కాంగ్రెస్ పార్టీకి ఎంత ధీమా
కర్ణాటకలో బీజేపీకి హీరో కిచ్చా సుదీప్ మద్దతు ప్రకటించడం పట్ల ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఎంతో మంది సినీ తారలు
Read MoreManish Sisodia : ప్రధాని మోడీకి సిసోడియా లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్ నేత, మాజీ మంత్రి సిసోడియా తీహార్ జైలు నుండి లేఖ రాశారు. సిసోడియా లేఖ కాపీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవా
Read Moreఒక్క రోజులోనే 6,050 కరోనా కేసులు నమోదు,14మంది మృతి
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే 6,050 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులు
Read Moreఢిల్లీ లిక్కర్ కేసులో మరో సప్లిమెంటరీ చార్జ్షీట్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ వ్యవహ
Read Moreబీఆర్ఎస్, ఆప్ మధ్య ఆర్థిక లావాదేవీలు వెల్లడిస్త : సుఖేశ్ చంద్రశేఖర్
న్యూఢిల్లీ, వెలుగు: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. తాను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ హెడ్
Read Moreరాజకీయ అవినీతికి చెక్ పెట్టే అస్త్రమేది?
‘చట్టసభకు ఎన్నికయ్యే ప్రతి ప్రజాప్రతినిధి ఒక అబద్దంతో ప్రజాజీవితాన్ని ప్రారంభిస్తున్నారు, అది తన ఎన్నికల ఖర్చు ప్రమాణపత్రం వెల్లడి ద్వారా’
Read Moreఆసియా దేశాలలో మాంసం కోసం ఏడాదికి 30 మిలియన్ కుక్కల్ని చంపుతున్నరు
భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు మాంసాహారాన్ని తింటారు. ఆసియా, ఐరోపాలోని దేశాలు మాంసాహారానికి ప్రసిద్ధి చెందాయి. కానీ ఒక దేశంలో మాత్ర
Read Moreబీభత్సంగా పెరుగుతున్న కరోనా.. ఒకే రోజు 5 వేల కేసులు
దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్య
Read Moreహనుమాన్ చేయలేనిది ఏమీ లేదు.. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా : ప్రధాని మోడీ
పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలు, నేతలకు సందేశం ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం ఆయన
Read More












