India

కలెక్టర్ దివ్య అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని చెప్పారు

Read More

రాఘవ్‌ చద్ధాతో రిలేషన్ పై స్పందించిన పరిణీతి

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా,  ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.  దీనిపై మీడియ

Read More

నిందితుడి బెయిల్ పిటిషన్‌పై చాట్‌ జీపీటీని అడిగిన హైకోర్టు

ఓ నిందితుడి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికిచాట్‌ జీపీటీ టెక్నాలజీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించిన మొట్టమొదటి కోర్టుగా పంజాబ

Read More

నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటైన ఆశా కునో నేషనల్ పార్క్‌లో 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద

Read More

24 గంటల్లో 2 వేల 151 మందికి కరోనా..

దేశంలో కరోనా బారిన పడుతున్న జనం సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. 24 గంటల్లోనే అంటే.. 2023, మార్చి 28వ తేదీ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2 వేల 151 మంది కరోనా

Read More

ఆకాశంలో అద్భుతం అవిష్కృతం

ఆకాశంలో అద్భుతం అవిష్కృతం అయింది. ఐదు గ్రహలు ఒకే రోజున దర్శనం ఇచ్చాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే వరసలో దర్శనం ఇచ్చాయి

Read More

వాళ్లిద్దరికీ మేమే కావాలి.. బాంబు పేల్చిన మాజీ సీఎం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం జాతీయ పార్టీలు  కాంగ్రెస్, బ

Read More

Sabarimala : అదుపు తప్పి బస్సు బోల్తా.. 60 మందికి గాయాలు

68 మంది  అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు ఆదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపుగా 60 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురు చిన్నార

Read More

PAN-Aadhaar Linking : పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.  పాన్-ఆధార్ లింక్ గడువు  తేదీని జూన్ 30, 2023  వరకు కేంద్ర ప

Read More

కిడ్నీ వ్యాధితో నమీబియా చిరుత సాషా మృతి

గత ఏడాది నమీబియా నుంచి తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా మార్చి 27న మరణించింది. సాషా కిడ్నీ సమస్యతో బా

Read More

Rahul Gandhi : ఇల్లు ఖాళీ చేయండి.. రాహుల్ గాంధీకి నోటీసులు

వయనాడ్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి కేటాయించిన ఇంటిని ఖాళీ చేయాలంటూ లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. మార్చి 27వ తేదీ సో

Read More

ఇట్స్ షాకింగ్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. మార్చి 27వ

Read More

coronavirus : గడిచిన 24 గంటల్లో 1,805 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా (coronavirus)  కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో యాభై ఆరు వేలకు పైగా టెస్టులు చేయగా పద్దెనిమిది వందల తొంబై

Read More