India
WTC ఫైనల్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకు జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ
Read Moreయోగిని చంపుతా.. ఆదిత్యనాథ్కు బెదిరింపు కాల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మరోసారి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబ
Read Moreమోడీ మన్కీ బాత్ ... ఎంతమంది వింటున్నారో తెలుసా
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం రోజున మన్కీ బాత్ లో మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. దేశ విషయాలతో పాటుగా వివిధ ప్రాంతలకు
Read Moreతెరుచుకున్న కేదార్నాథ్ తలుపులు.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయం
దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ యాత్రికుల కోసం తెరిచారు. ఆలయ
Read Moreకిలోల కిలోలు బంగారం, డైమండ్స్ కొని పడేశారు.. అక్షయ తృతీయలో రికార్డ్స్
అక్షయ తృతీయను హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తుంటారు. ఆ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని అభిప్రాయపడుతుంటారు. ఈ
Read Moreహమ్మయ్యా.. కరోనా కేసులు తగ్గాయి
గత వారం రోజులుగా పదివేలకు పైగా నమోదు అవుతూ వస్తోన్న కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 24 సోమవారం నాటికి కరోనా కేసులు భారీగా తగ్
Read Moreఆయన గ్రేట్ ఫుడ్ మేకింగ్ పొలిటీషియన్ : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిహార్ మాజీ సీఎం లాల
Read Moreక్లైమేట్ చేంజ్ తో తీవ్ర నష్టం..వడగాడ్పులకు 15 వేల మంది బలి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా యూరప్తో పాటు ఇండియా, చైనా వంటి అనేక దేశాల్లో గతేడాది వాతావరణ మార్పు(క్లైమేట్ చేంజ్) కారణంగా తీవ్ర నష్టం జరిగిందని వరల్డ్ మెట
Read Moreకేరళలో వాటర్ మెట్రో.. ఇయ్యాల ప్రారంభించనున్న మోడీ
దేశంలోనే కాదు.. దక్షిణ ఆసియాలోనే తొలి ‘వాటర్ మెట్రో’ కేరళ వాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కొచిలో ఏర్పాటు చేసిన వాటర్ మెట్రో
Read Moreదండం పెడుతున్నా.. వడ్లు కొనండి.. రైతులు ఆగమైతున్రు : ఎంపీ కోమటిరెడ్డి
అకాల వర్షాలతో రైతులు ఆగమైతున్రు.. ‘బీఆర్ఎస్’ కాకుంటే ‘పీఆర్ఎస్’ పెట్టుకోండి చేతగాని
Read Moreయువశక్తే దేశానికి సంపద
జనాభాలో భారత దేశం చైనాను అధిగమించి, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించింది. భారత దేశ జనాభా మరికొన్ని సంవత్సరాలు ఇలాగే పెరుగుతూ తగ్గు ముఖం పట్టవ
Read Moreఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్లపై గడిపిండు..నేడు 35 వేల కోట్లకు అధిపతి
సెంట్రల్ డెస్క్ : ఒకప్పుడు ఆయనకు తినడానికి తిండి కూడా లేదు. ఉండడానికి ఇల్లు లేదు. రైల్వే ప్లాట్ ఫాంలపై పడుకొని రోజులు వెళ్లదీశాడు. అ
Read More












