India
కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు బంద్.. వాతావరణ పరిస్థితులు బాగాలేకనే
రిషికేశ్: కేదార్నాథ్ యాత్ర రిజ
Read Moreసంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు .. 20 రోజుల్లో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుంది
శివసేన (యుబీటీ) లీడర్ సంజయ్ రౌత్ సంచలన వాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15- నుంచి 20 రోజుల్లో కూలిపోతుందంట
Read Moreఇన్ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగొస్తుంది
ముంబై: సప్లయ్ పరమైన షాక్స్ ఏవీ లేకుంటే దేశంలో ఇన్ఫ్లేషన్ వేగంగానే 4 శాతం కిందకి దిగొస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ
Read Moreబ్రిటన్ రాజు పట్టాభిషేకంలో మన మతపెద్దలు
లండన్: వచ్చే నెలలో జరగనున్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకంలో భారత సంతతి మతపెద్దలు పాల్గొననున్నారు. క్రైస్తవ మత సంప్రదాయంలో పట్టాభిషేక
Read Moreసదర్ దివానీ అదాలత్..తెలంగాణ జాబ్స్ స్పెషల్
భారతదేశంలో విద్యావ్యాప్తికి 1813 చార్టర్ చట్టం ప్రకారం మొదటిసారిగా లక్ష రూపాయలను కేటాయించింది. 1835లో భారత్లో ఇంగ్లీష్ భాషను భాషా మాధ్యమంగా ప్రకటిం
Read Moreమోడీ టూర్ షెడ్యూల్.. 2 రోజుల్లో 7 నగరాలు 8 పర్యటనలు
ప్రధాని మోడీ ఏప్రిల్ 24, 25న సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంల
Read MoreWTC ఫైనల్కు ఆసీస్ జట్టు ఇదే.. టీమిండియాకు గట్టిపోటీ ఇక
ఓవల్ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిర్వహింబోతోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఆస్ట్రేలియా, భారత్ అర్హత సాధించాయి. జూన్ 7 నుంచి 11 వరకు జరగబోయే ఫైనల్ మ్
Read Moreదేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ 12వేలు దాటిన కేసులు
ఇండియాలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు మరింత విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా
Read Moreగోల్డ్ మెడల్కు అడుగు దూరంలో మెన్స్ రికర్వ్ టీమ్
అంటాల్యా: ఇండియా మెన్స్ రికర్వ్ టీమ్
Read Moreఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి .. ఐదుగురు సోల్జర్ల సజీవదహనం
ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి ఐదుగురు సోల్జర్ల సజీవదహనం భారీ వర్షంలో కాల్పులకు దిగిన టెర్రరిస్టులు తర్వాత గ్రెనేడ్ల దాడి.. కాలిపోయిన వెహికల
Read Moreరాజ్నాథ్సింగ్కు కరోనా పాజిటివ్.. తేలికపాటి లక్షణాలతో హోం క్వారంటైన్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయ
Read Moreప్రపంచానికి భారత్ బుద్ధుడిని అందించింది: నరేంద్ర మోడీ
ప్రపంచానికి భారతదేశం యుద్ధాన్ని అందించలేదని, బుద్ధుడిని అదించిందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. గౌతమ బుద్ధుని గొప్ప బోధనలు శతాబ్దాలుగా లెక్కలే
Read Moreకరోనా డేంజర్ బెల్స్.. 20 శాతం పెరిగిన కేసులు
కాస్త తగ్గుతున్నట్టుగా కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 19తో పోలిస్తే ఇవాళ ఏప్రిల్ 20 గురువారం రోజున కేసులు 20 శాతం పెరిగాయి
Read More












