India
ఒక్క రోజులో 3,641 కరోనా కేసులు.. 11 చావులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వైద్యారోగ్యశాఖ ఏప్రిల్ 2కు ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేస
Read Moreపోలీసులు ఎవరికి విధేయులు? రాజ్యాంగానికా.. రాజకీయ నేతలకా? : ఎం. పద్మనాభ రెడ్డి
వ్యాపారం కోసం ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్ల మెల్లగా భారత భూభాగంలోని చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోనికి తెచ్చుకుంది. వారు అమలు
Read MorePV Sindhu : పీవీ సింధు ఓటమి
భారత షట్లర్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా మరిస్కా టుంజంగ్ చేతిలో 8-21 8
Read More27శాతం పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే 3,823 కేసులు నమోదు
కరోనా కేసులు దేశ వ్యాప్తంగా మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 3,823 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసుల
Read Moreపంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం కుట్ర చేస్తోంది : నవజ్యోత్ సింగ్ సిద్ధూ
మన దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడల్లా ఒక విప్లవం కూడా వచ్చిందని... ఈసారి ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్న
Read Moreజేడీఎస్కు షాక్.. బీజేపీలోకి సీనియర్ ఎమ్మెల్యే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు జేడీఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎ.టి. రామస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజ
Read Moreజైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదల
పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ(59) ఏప్రిల్ 1న పాటియాలా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలులో సత్ప్రవర్తన కారణంగా రెండు నెలల ముంద
Read Moreప్రియాంక చోప్రా కూతురు ...చో క్యూట్..!
ప్రియాంక చోప్రా..ఈ పేరు చెప్తే కుర్రకారు గుండెల్లో గులాబీలు గుభాలిస్తాయి. బాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. బాలీవుడ్
Read Moreఈ అపార్ట్ మెంట్ ధర రూ.369 కోట్లు.. కొన్నది ఎవరో తెలుసా..
అపార్ట్ మెంట్ అనగానే.. ఏ 50 లక్షలో.. కోటి రూపాయలో.. మహా అయితే నాలుగు, ఐదు కోట్ల దగ్గరే ఆగిపోతాం మనం.. ఆ అపార్ట్ మెంట్ ధర మాత్రం అక్షరాల 369 కోట్ల రూపా
Read Moreకేజ్రీవాల్కు హైకోర్టు షాక్..మోడీ విద్యార్హతలు నీకెందుకు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్
Read Moreఏంది బాస్.. మళ్లీ కరోనా వస్తుందా.. వరసగా రెండో రోజూ 3 వేలు దాటిన కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఒకటీ అరా కాకుండా.. వేల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. మార్చి 29వ తేదీ 3 వేల పాజిటివ్
Read Moreకొత్తగా 3,016 కరోనా కేసులు.. ఆర్నెల్లలో ఇదే అత్యధికం
ఒక్కరోజులోనే 40 శాతం పెరుగుదల మహారాష్ట్రలో 63 శాతం దేశవ్యాప్తంగా 13,509 యాక్టివ్ కేసులు
Read MorePakistan Twitter Account : భారత్లో పాక్ అధికారిక ట్విట్టర్ ఖాతా నిలిపివేత.. 6 నెలల్లో ఇది రెండోసారి
Pakistan Twitter Account : పాకిస్తాన్ (Pakistan)కు భారత్ (India)లో భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాన
Read More












