India

40మంది మహిళలకు ఒకడే భర్త.. ఎవరీ రూప్‌చంద్

నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం  కులాలవారీ జనాభా లెక్కలను నిర్వహిస్తోంది. అయితే జనాభా లెక్కల సేకరణ సమయంలో ఒక విచిత్రమైన  సంఘటన చ

Read More

ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మృతదేహానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అగ్రనేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ (95) మృతదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు.

Read More

వెనక్కి తగ్గిన బీజేపీ.. ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం

ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ

Read More

బీహార్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న.. తెలంగాణ దళిత ఐఏఎస్ కృష్ణయ్య మర్డర్ కేసు

ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగస్టర్ కమ్ పొలిటీషియన్ ఆనంద్ మోహన్‌ ఏప్రిల్ 26న జైలు నుంచి బయటకు రానున్నారు.

Read More

మళ్లీ పెరిగినయ్.. కొత్తగా దేశంలో కరోనా కేసులు ఎన్నంటే

దేశంలో కాస్త తగ్గినట్లుగా కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 వేల 629 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఏప్రిల్ 25  మంగ

Read More

లవర్ తండ్రిపై కోపం... యోగి బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.  అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రార

Read More

విచారణ పూర్తయ్యే వరకు .. ముస్లింల రిజర్వేషన్ల రద్దును అమలు చేయం

ధార్వాడ్: ముస్లింల 4% రిజర్వేషన్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తుతం అమలు చేయడంలేదని కర్నాటక సీఎం బసవరాజ్​ బొమ్మై మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్ట

Read More

జైలు రూల్స్ మార్చి మరీ బీహార్ మాజీ ఎంపీ రిలీజ్

పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష

Read More

భారత్ సాయానికి ధన్యవాదాలు.. మీ వల్లే మా దేశస్థులను కాపాడగలిగాం

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక

Read More

కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ

తిరువనంతపురం: కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్ లో  ప

Read More

వీడియో చూస్తుండగా పేలిన సెల్ ఫోన్.. చిన్నారి మృతి

సెల్ ఫోన్.. ఇంట్లో పిల్లలు మారం చేస్తున్నా.. అన్నం తినకపోయినా.. గొడవ చేస్తున్నా.. చేతిలో సెల్ ఫోన్ పెట్టి హాయిగా పని చేసుకంటున్నారు పేరంట్స్. మొబైల్ ఫ

Read More

WTC ఫైనల్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకు జరిగే  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ

Read More

యోగిని చంపుతా.. ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మరోసారి  హత్య బెదిరింపు కాల్ వచ్చింది. అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబ

Read More