India
పెట్టుబడుల పరంగా తెలంగాణ ర్యాంకు పడిపోయింది
ఆరో స్థానం నుంచి 9వ స్థానానికి.. ‘ప్రాజెక్ట్స్ టుడే’ రిపోర్టులో వెల్లడి 2022–23లో దేశంలో పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులపై సర్వే
Read Moreకర్నాటకలో మళ్లీ గెలుస్తం : వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో మళ్లీ గెలుస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, కుష్టగి నియోజకవర్గ ఇన్ చార్జ్ వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ప
Read Moreభారత్ నెంబర్ వన్... ఐక్యరాజ్య సమితి స్టడీ రిపోర్టు..
జనాభాలో చైనాను దాటేసి.. .ఇండియా నంబర్1 మన దేశ జనాభా 142.86 కోట్లు చైనాలో 142.57 కోట్లు ఐక్యరాజ్య సమితి స్టడీ రిపోర్టులో వెల్లడి చైనాల
Read Moreసమస్యల సుడిగుండంలో సూడాన్
సూడాన్ ని ఒమర్ అల్-బషీర్ దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించారనడం కన్నా దాన్ని ఆయన తన కబంధ హస్తాల్లో ఉంచుకున్నారనడం సముచితంగా ఉంటుంది. బషీర్ కు వ్యతిరేకంగ
Read MoreIndia population : చైనాను దాటేశాం.. ఇప్పుడు మనమే నంబర్ 1
ఐక్యరాజ్య సమితి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 పేరుతో జనాభా లెక్కలను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశ జనాభానే ఎక్కువగా ఉన్
Read Moreకొత్త ల్యాప్ట్యాప్స్ ని లాంచ్ చేసిన హెచ్పీ
హెచ్పీ తన పెవిలియన్ ఎక్స్360, పెవిలియన్ ప్లస్ సిరీస్ ల్యాప్టాప్లను మంగళవారం భారతదేశంలో లాంచ్ చేసింది. కంపెనీ ప్రకటించిన కొత్త ల్య
Read Moreప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడ్డారు
న్యూఢిల్లీ: మంచి ఫుడ్ తీసుకోని కారణంగా 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్ల మంది టైప్ 2 డయాబెటిస్ బారినపడ్డారని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ స్ట
Read Moreకోహ్లీ ఓవరాక్షన్.. మ్యాచ్ ఫీజ్లో 10 శాతం జరిమానా
సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఓటమి ఎదురైంది. 8 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓటమి పాలైంద
Read Moreఅందుబాటులోకి తొలి యాపిల్ రిటైల్ స్టోర్
దేశంలో తొలి అధికారిక యాపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ అయింది. ఏప్రిల్ 18వ తేదీన ముంబైలో యాపిల్ బీకేసీ స్టోర్ ను సీఈవో టీమ్ కుక్ ఘనంగా లాంఛ్ చేశారు. ఈ సందర్భ
Read Moreగడిచిన 24గంటల్లో 7,633 కేసులు నమోదు
దేశంలో కరోనా కల్లోలం సృషిస్తోంది. వారం రోజులుగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే గడిచిన 24గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తం
Read Moreదేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న
Read Moreచదివింది తొమ్మిది... ఆస్తులు రూ.1,609 కోట్లు
కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజ్ తనకు రూ.1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు. గత మూడేళ్లలో ఆయన ఆస్తులు రూ.400 కోట
Read Moreఇండియాలోని రెగ్యులేటరీ సిస్టమ్స్ పటిష్టంగా ఉన్నాయ్
వాషింగ్టన్: అదానీ గ్రూప్ పరిణామాలపై ఇప్పుడు మాట్లాడలేనని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సమావేశాల కోసం అమ
Read More












