India
ఐఐటీలో చదివినా సరే.. కొంతమంది నిరక్షరాస్యులే! : వీకే సక్సేనా
న్యూఢిల్లీ: ఐఐటీలో చదువుకున్నప్పటికీ కొందరు నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అన్నారు. కేజ్రీవాల్తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Read Moreఅమూల్ వర్సెస్ నందిని.. అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది
అమూల్ వర్సెస్ నందిని అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్నాటకలో కొత్త పంచాది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేతలు నందిని మిల్క్ పార్లర్
Read Moreవిదేశాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు : జగ్దీప్ ధన్కర్
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేవారు ఎవరైనా సరే రాజకీయ దృక్పథాన్ని ఇక్కడే వదలి పెట్టాలని.. అక్కడికి వెళ్లాక పొలిటికల్ కామెంట్స్ చేయరాదని ఉప రాష్ట్రపతి జగ్
Read Moreమన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వరికీ లేదు : అమిత్ షా
సూది మొనంత భూమిని కూడా ఆక్రమించలేరు చైనాకు అమిత్ షా పరోక్ష హెచ్చరిక భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు మన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వ
Read MoreExpensive Car Number : కారు నంబర్ ప్లేట్ @ రూ.123 కోట్లు!
దుబాయ్: కారు నంబర్ ప్లేట్ కోసం ఒక వ్యాపారవేత్త రూ.10 కోట్లు కాదు.. రూ.20 కోట్లు కాదు.. ఏకంగా రూ.123 కోట్లు ఖర్చు చేశాడు.. ఈ భారీ డీల్ ద్వారా గిన్న
Read Moreఈ ఏడాది'సాధారణం కంటే తక్కువ వర్షపాతం': స్కైమెట్
ఎల్ నినో ప్రభావంతో 2023లో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఆసియాలో ఎల్-నినో సం
Read Moreప్రధాని మోడీ ఫాలోవర్లలో చేరిన మస్క్.. టెస్లాను ఇండియాకు తెచ్చేందుకేనా..?
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్ చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో కావడం ప్రారంభించారు. మస్క
Read MoreCovid Cases : మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,880 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్ర
Read Moreఏప్రిల్ 10న కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్
దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గతవారం కరోనా కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాలు అ
Read Moreఇండియా నుంచి 10 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ స్థానికంగా తయారయ్యేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 తో మ
Read Moreమహారాష్ట్రలో తీవ్ర విషాదం.. చెట్టు కూలి ఏడుగురు మృతి
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకోలాలో ఏప్రిల్ 09 ఆదివారం రోజున ఓ టిన్షెడ్పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా
Read Moreదేశంలో పులుల సంఖ్యను వెల్లడించిన ప్రధాని మోడీ
దేశంలో ఎన్ని పులుల సంఖ్యను ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పా
Read Moreఇవన్నీ చూడాలంటే కలింపాంగ్ వెళ్లాల్సిందే
అదొక అందమైన హిల్ స్టేషన్. కొండల నడుమ దారుల్లో వెళ్తుంటే రంగురంగుల పూలు పలకరిస్తాయి. ఎటు చూసినా పచ్చదనంతో మనసు పరవశించిపోతుంది. సుగంధ ద్రవ్యాల సువాసనల
Read More











