India
ఆకలి వైరస్ ఎక్కువైంది.. నిమిషానికి 11 ఆకలి చావులు
ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న 15.5 కోట్ల మంది ‘హంగర్ వైరస్ మల్టిప్లైస్’ పేరిట ఆక్స్ఫాం నివేదిక మహమ్మారితో 74.5 కోట్ల మం
Read Moreకేరళలో 12 మందికి సోకిన జికా వైరస్
ఓ వైపు దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరోవైపు కేరళలో జికా వైరస్ కేసులు బయటపడట ఆందోళన కలిగిస్తోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమో
Read Moreమోడీ కేబినెట్లో ఎందుకీ మార్పులు?
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని దారుణంగా దెబ్బతీసింది. కరోనా సెకండ్ వేవ్కు ఇండియా సరిగ్గా సిద్ధం కాలేదు. తమ పనిని సక్రమంగా నిర్వర్తించడంలో హెల్త్ మిని
Read Moreభవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా చదువులుండాలె
100 టెక్నికల్ విద్యా సంస్థల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: మారుతున్న వాతావరణానికి, కొత్తగా వస్తున్న సవాళ్
Read Moreకరోనా కట్టడికి 23 వేల కోట్లు
రెండో విడత ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్స్’కు మోడీ కేబినెట్ ఆమోదం థర్డ్ వేవ్ కట్టడికి కేంద్రం ముందస్తు చర్యలు 736 పీడియాట
Read Moreఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర
పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఇవాళ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో లీటర
Read Moreపగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీకి ఇదే మంచి టైమ్
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తూ, మొత్తం ప్రతిపక్షాలతో కలిసి ముందుకు నడవాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సం
Read Moreభారత్ పై ట్రావెల్ బ్యాన్ ఎత్తేసిన జర్మనీ
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వివిధ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ పైనా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం కరోనా తీవ్ర
Read Moreముస్లింలపై దాడులకు గాడ్సే హిందూత్వనే కారణం
హైదరాబాద్: హిందూ, ముస్లింలు వేర్వేరు కాదని, రెండు సమూహాలు ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పం
Read Moreముస్లింలు భారత్లో ఉండొద్దనే వ్యక్తులు హిందువులే కాదు
ఘజియాబాద్: ప్రజలను వారి నమ్మకాలు, మత విశ్వాసాల ప్రాతిపదికన విభజించలేమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భ
Read Moreఫేస్ పౌడర్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్: రూ.879 కోట్ల హెరాయిన్ సీజ్
ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.879 కోట్ల విలువ చేసే సుమారు 300 కిలోల హెరాయిన్
Read Moreమరోసారి పెరిగిన పెట్రోల్ ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 35,డీజిల్ పై 18 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రస్తుత పెంపుతో ఢిల్లీలో
Read Moreకరోనాపై 78 శాతం పనిచేస్తున్న కొవాగ్జిన్
కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసింది. మొత్తంగా వ్యాక్సిన్ ఎఫికసి 78 శాతంగా ఉన్నట్లు స్పష్టం చ
Read More












