India
పెద్ద రైతుల వల్లే దేశానికి ఆహారభద్రత
‘‘వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు ఎందుకు?” అంటూ శ్రీనివాస్ తిపిరిశెట్టి ‘వెలుగు’లో ఒక ఆర్టికల్ రాశారు. ఆయన కేంద్ర
Read Moreభారత్కు సెక్యులరిజం శాపమా వరమా?
‘‘సర్వేజనా సుఖినోభవంతు సర్వేసంతు నిరామయా! సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ మాప్నుయాత్!!’’ ..అని భారతీయ సనాతన ధర్
Read Moreటోక్యో ఒలింపిక్స్ కోసం పక్కాగా రెడీ అయినం
టోక్యోలో వచ్చే నెల ప్రారంభం కానున్న ఒలింపిక్ గేమ్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత క్రీడాకారులందరిలోనూ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తోంది. స్వీయ సామర్థ్యంపై వారి
Read Moreఎమర్జెన్సీ.. దేశ చరిత్రలో చీకటి రోజు
ఎమర్జెన్సీ.. ఈ మాట చెప్పగానే భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులు గుర్తొస్తాయి. మన దేశంలో ఎమర్జెన్సీకి నేటితో 46 ఏండ్లు నిండాయి. అత్యవసర పరిస్థితి
Read Moreనెక్స్ట్ పీఎం క్యాండిడేట్ సర్వేలో.. మోడీనే నంబర్ వన్
12 రాష్ట్రాల్లో 20 వేల మందిపై ‘ప్రశ్నమ్’ సంస్థ సర్వే 32.8% మంది మోడీకే జై ఆల్టర్నేటివ్గా రాహుల్కు 17.2% ఓట్లు కాం
Read Moreమెడిసిన్లో మోడీ సర్కార్కు నోబెల్ ఇవ్వాలె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. టీకా పంపిణీ విషయంలో కేంద్ర తీరుపై ఆయన భగ్గుమన్నారు. సవరించిన
Read Moreసిమెంట్ రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: దేశం మొత్తం మీద సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. నెల వారి ప్రాత
Read Moreడెల్టా వేరియంట్తో భారీ ముప్పు.. దీన్ని తరిమికొడదాం
వాషింగ్టన్ డీసీ: డెల్టా వేరియంట్తో భారీ ముప్పు పొంచి ఉందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. ముఖ్యంగా కరోనాను త
Read Moreఇండియాకు త్వరలో ఫైజర్ వ్యాక్సిన్
అనుమతి ప్రక్రియ ఫైనల్ స్టేజ్లో ఉంది: కంపెనీ సీఈవో జులై నుంచి అక్టోబర్ మధ్యలో 5 కోట్ల డోసుల పంపిణీకి రెడీ న్యూఢిల్లీ: ఫైజర్&zw
Read Moreసర్కారు కొత్త టార్గెట్..రోజూ కోటి టీకాలు
వ్యాక్సినేషన్లో వేగం పెంచడం కీలకం: వీకే పాల్ ఇకపై టీకాల కొరత ఉండదు కొత్త కేసులు 42 వేలే.. 40 రోజులుగా రికవరీలే ఎక్కువ న్యూఢిల్లీ: కర
Read Moreయోగా పుట్టింది నేపాల్లో.. భారత్లో కాదు
యోగా పుట్టుకపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా పుట్టింది నేపాల్ లోనేనని, భారత్లో కాదని ఆయన అన్నారు. యోగా ప్రపంచాన
Read Moreమూడు నెలల తర్వాత 50 వేల దిగువకు కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మరింత దిగువకు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,640 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మూడు నెలల తర్వాత కరోనా కేసులు 50 వే
Read Moreతెలియకుండానే రూ. 7 పెరిగిన పెట్రోల్ ధర
గత 50 రోజుల్లో 28 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గగ్గోలు పెడుతున్న సామాన్య ప్రజానీకం పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. పె
Read More












