India

రెండుసార్లు ఒలంపిక్ విజేత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్ట్

సాగర్ రాణా అనే రెజ్లర్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపిక్‌ పతక విజేత, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ను ఢిల్లీ పోలీసులు ఆద

Read More

ఇండియన్ వేరియంట్ అని పిలవొద్దు

భారత్ లో మార్పులు చెందుతున్న కరోనా వైరస్ ను ఇండియన్ వేరియంట్ గా పిలువొద్దని సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం సూచించింది. ఈ పేరుతో ఉన్న కంటెంట్ ను తొలగిం

Read More

3 లక్షలకు చేరువైన కోవిడ్ మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షలు దాటింది. మరణాలు 3 లక్షలకు చేరువయ్యాయి. నిన్న 2 లక్షల 40 వేల 842 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మ

Read More

మే నెలలో 12 సార్లు పెరిగిన పెట్రో ధరలు

దేశంలో పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ లీటర్ పెట్రోల్  పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర

Read More

ఏడాది ముగిసేలోగా పెద్దలందరికీ వ్యాక్సిన్

న్యూఢిల్లీ: ఈ ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం

Read More

ప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు నాలుగు సూచనలతో కూడిన ఓ లేఖను

Read More

ఇండియాకు చేరుకోనున్న మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

హైదరాబాద్: థాయ్‌లాండ్ నుంచి మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఇండియాకు చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన 11  క్రయోజనిక్ ట్యాంకులను భారత్

Read More

సెకండ్ వేవ్ లో 420 మంది డాక్టర్లు మృతి

కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. కరోనా పేషంట్లను కాపాడేందుకు 24 గంటలు కృషి చేస్తున్నారు డాక్టర్లు. దీంతో వారిపైనా కరోనా

Read More

ధోనీ వల్లే పవర్ ప్లే బౌలరయ్యా

ఓవైపు విరాట్​నేతృత్వంలోని టీమిండియా.. ఇంగ్లండ్​ టూర్​ కోసం సిద్ధమవుతుంటే.. మరోవైపు నేషనల్​ టీమ్​పై ఆశలు పెట్టుకున్న కుర్రాళ్లందరూ​.. శ్రీలంక టూర్​ కోస

Read More

సెకండ్ డోస్ ఆలస్యంగా ఇస్తే భారీగా యాంటీబాడీల ఉత్పత్తి

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ ను ఆలస్యంగా ఇస్తే యాంటీ బాడీస్ భారీగా పెరుగుతాయని ఓ స్టడీలో తేలింది. శరీరంలో యాంటీ బాడీస్ త

Read More

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. ఐదు రోజులుగా వైరస్ భాధితుల సంఖ్య మూడు లక్షల లోపు నమోదు అవుతోంది. ఇదే టైంలో వైరస్ నుంచి క

Read More

భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా ప్రాఫిట్ లో ట్రేడవుతోంద

Read More

ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌కు  తొలి డే నైట్‌‌ టెస్ట్‌‌

ఆస్ట్రేలియాతో పోటీ పడనున్న మిథాలీ అండ్‌‌‌‌ కో  ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జై షా ఆసీస్‌‌‌‌ టూర్‌&z

Read More