India

మోడీపై అవాస్తవాలు రాస్తారా?

విదేశీ మీడియాపై హైకమిషనర్ ఫైర్ న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ వేవ్ పరిస్థితులను అదుపు చేయడంలో ప్రధాని మోడీ ఫెయిలయ్యారని విదేశీ మీడియా అనడంపై భ

Read More

ప్రజలు చస్తుంటే ఐపీఎల్ కొనసాగించడం అవసరమా? 

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఆండ్రూ టై ఐపీఎల్‌‌ను వీడాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లనున్నట్లు టై చెప్పాడు. అయిత

Read More

భారత్ పరిస్థితి చూసి నా గుండె పగిలింది

జెనీవా: భారత్‌లో కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను చూస్తుంటే హృదయం బద్దలైపోతోందని డబ్ల్యూహెచ్‌‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు

Read More

ర్యాలీలు, ఊరేగింపులకు నో చాన్స్.. ఎన్నికల ఫలితాలపై ఈసీ నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంలో భారత ఎన్నికల కమిషన్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఎలక్షన్ ఫలితాలు వెలువడిన తర

Read More

మీ సాయాన్ని మరువం.. భారత్‌‌ను ఆదుకుంటాం

వాషింగ్టన్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌కు అన్ని విధాలుగా సాయం అందిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యార

Read More

భారత్‌‌కు రూ.135 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో భారత్‌‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఇండియాకు అవసరమైన సాయం అందిస్తామని గూగుల్ సీఈవో సుం

Read More

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని షేక్ చేస్తోంది 

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కఠిన పరీక్ష పెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. నెలవారీ కార్యక్రమం మన్‌కీ బాత్‌‌లో కరోనాతోపాటు పలు విషయాల గు

Read More

కరోనా క్రైసిస్‌‌పై మోడీని బద్నాం చేస్తారేంటి?

గుహవాటి: దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీని బద్నాం చేయడం సరికాదని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా

Read More

కరోనా విపత్తు.. భారత్‌కు పాక్ ఆఫర్

ఇస్లామాబాద్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌కు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నార

Read More

కరోనా క్రైసిస్.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలకు అండగా ఉండాలని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. ఈ పరిస్థితులను

Read More

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు,మరణాలు రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 3,49,691 పాజిటివ్  కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల

Read More

2022 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెబుతా

న్యూఢిల్లీ : ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్&zwn

Read More