India
కరోనా కట్టడికి 23 వేల కోట్లు
రెండో విడత ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్స్’కు మోడీ కేబినెట్ ఆమోదం థర్డ్ వేవ్ కట్టడికి కేంద్రం ముందస్తు చర్యలు 736 పీడియాట
Read Moreఆగని బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర
పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఇవాళ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో లీటర
Read Moreపగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీకి ఇదే మంచి టైమ్
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తూ, మొత్తం ప్రతిపక్షాలతో కలిసి ముందుకు నడవాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సం
Read Moreభారత్ పై ట్రావెల్ బ్యాన్ ఎత్తేసిన జర్మనీ
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వివిధ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ పైనా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం కరోనా తీవ్ర
Read Moreముస్లింలపై దాడులకు గాడ్సే హిందూత్వనే కారణం
హైదరాబాద్: హిందూ, ముస్లింలు వేర్వేరు కాదని, రెండు సమూహాలు ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పం
Read Moreముస్లింలు భారత్లో ఉండొద్దనే వ్యక్తులు హిందువులే కాదు
ఘజియాబాద్: ప్రజలను వారి నమ్మకాలు, మత విశ్వాసాల ప్రాతిపదికన విభజించలేమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భ
Read Moreఫేస్ పౌడర్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్: రూ.879 కోట్ల హెరాయిన్ సీజ్
ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.879 కోట్ల విలువ చేసే సుమారు 300 కిలోల హెరాయిన్
Read Moreమరోసారి పెరిగిన పెట్రోల్ ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 35,డీజిల్ పై 18 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రస్తుత పెంపుతో ఢిల్లీలో
Read Moreకరోనాపై 78 శాతం పనిచేస్తున్న కొవాగ్జిన్
కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసింది. మొత్తంగా వ్యాక్సిన్ ఎఫికసి 78 శాతంగా ఉన్నట్లు స్పష్టం చ
Read Moreబీఎస్ఎఫ్లో జాబ్స్.. నెలకు రూ. 29 వేలు జీతం
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఎయిర్ వింగ్, పారామెడికల్, వెటర్నరీ విభాగాల్లోని 170 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అ
Read Moreఇండియన్ నేవీలో ఆఫీసర్స్
ఇండియన్ నేవీ స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సుకు సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పెళ్లి కాని పురుషుల నుంచి అప్లికేషన
Read Moreభారత ప్రయాణికులపై బ్యాన్ విధించిన UAE
గల్ప్ దేశమైన UAE కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో..థర్డ్ వేవ్ హెచ్చరికలతో యూఏఈ అలర్టైంది. దీంతో భారత్తో సహా 14 దేశాలకు
Read Moreదేశంలో 4 లక్షలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 312కు పెరిగింది. ఇక నిన్న &nb
Read More












