India
దేశంలో ఒక్కరోజే 75,760 కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజూకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 75,760 పాజిటివ్
Read Moreదిగజారుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
కరోనాతో ఆగష్టు 10న ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత దిగజారినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ అండ్ ఆర్) ఆస్పత్రి తెలిప
Read More32 లక్షలు దాటిన కేసులు..59 వేలు దాటిన మరణాలు
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రతి రోజు 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 67,151 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియా
Read Moreస్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కోసం రష్యాతో భారత్ సంప్రదింపులు
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కరోనా కు మందుగా స
Read Moreదేశంలో 24 గంటల్లో 60,975 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 60,975 పాజిటివ్ కేసులు నమ
Read Moreసరైనోడు లేకే వరల్డ్కప్ ఓడాం
న్యూఢిల్లీ: నాలుగో స్ఠానంలో సరైన బ్యాట్స్మన్ లేకపోవడం వల్లే 2019 వన్డే వరల్డ్కప్లో ఇండియా ఇంటిదారి పట్టిందని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డా
Read Moreప్రస్తుత టెస్ట్ టీమే ది బెస్ట్
న్యూఢిల్లీ: గత జట్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియానే.. అత్యుత్తమ టెస్ట్ టీమ్ అని లెజెండరీ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. విర
Read Moreఒకే రోజు 61,408 కేసులు..57,468 మంది డిశ్చార్జ్
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.ప్రతి రోజు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కొత్త కేేసులు పెరుగుతుండడం కలవరపెడుతున్నా..కోలుకు
Read Moreదేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 69,2
Read Moreఆరోగ్యసేతులో కొత్త ఫీచర్
కోవిడ్ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు వీలుగా రూపొందించిన ఆరోగ్యసేతు యాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఓపెన్ ఏపీఐ అనే కొత్త సర్వీస్ ను తీసు
Read More30లక్షలు దాటిన కరోనా కేసులు..15రోజుల్లో 10లక్షలు కేసులు నమోదు
మనదేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు 30లక్షలు దాటినట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలో ఆగస్ట్ 7 నాటికి 20ల
Read Moreభారత్ లో ఒకే రోజు 10 లక్షల టెస్టులు.. 30 లక్షలకు చేరువలో కేసులు
భారత్ లో కరోనా పంజా విసురుతోంది. ప్రతి రోజు దాదాపు 65 వేలకు పైగా కేసులు నమోదవున్నాయి. నిన్న(ఆగస్టు 21న) 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క
Read Moreఅండర్ గ్రౌండ్ లో అద్భుతం..శ్రీశైలం పవర్ ప్లాంట్
భూగర్భంలో ఒక అద్భుతం.. శ్రీశైలం లెఫ్ట్బ్యాంక్ పవర్ ప్లాంట్ నిర్మాణం. శ్రీశైలం ప్రాజెక్టుస్పిల్ వేకు ఎడమ వైపున భూగర్భంలో 1.20 కిలోమీటర లోపల నిర్మి
Read More













