Jammu and Kashmir
కాంగ్రెస్ అధిష్టానానికి గులాం నబీ ఆజాద్ షాక్
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ షాకిచ్చారు. జమ్ముకశ్మీర్ పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసు
Read Moreజమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్
జమ్ము కశ్మీర్ బారాముల్లాలో పోలీసుల ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. లష్కరే తోయిబాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను పోలీసులు ఎన్ కౌ
Read More99.8 శాతంతో పది పాసైంది
జమ్మూ అండ్ కాశ్మీర్: పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఈ మాటలను అక్షరాల నిజం చేసింది రామ్ నగర్ జిల్లా బదోళి గ్రామానికి చెందిన రీతికా శర్మ. ఇ
Read Moreజమ్ములో ఉగ్రవాదులను ఏరివేస్తున్న పోలీసులు
జమ్మూకశ్మీర్ లో భారీగా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈనెల 30 నుంచి అమర్ నాథ్ యాత్ర మొదలవుతు
Read Moreఇండ్లు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న పండిట్లు
శ్రీనగర్: టెర్రరిస్టులు టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తుండడంతో కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు జమ్మూకాశ్మీర్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన మంత్రి ప్య
Read Moreమీ తల్లిదండ్రులు పడ్డ కష్టం మీకుండదు
సాంబా(జమ్మూకాశ్మీర్): ‘‘కాశ్మీర్ లోయలోని యువతా! మీ అమ్మానాన్న, మీ తాతమామ్మలు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే మీకు మాత్రం అ
Read Moreరెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకు సమీపంలోని చద్దా క్యాంపు దగ్గర్లో సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా
Read Moreఅమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారు
శ్రీనగర్ : దేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి అమర్నాథ్. హిమాలయాల్లో కొలువుదీరే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరల
Read Moreకర్నాటక హైకోర్టు తీర్పుపై కాశ్మీర్ మాజీ సీఎం అసంతృప్తి
ముస్లిం అమ్మాయిలు, మహిళలు ధరించే హిజాబ్ పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఓ
Read Moreజమ్మూకాశ్మీర్కు కేంద్ర గ్రాంట్స్
న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ జమ్మూకాశ్మీర్కు కేంద్ర సహాయం, గ్రాంట్లు, లోన్లలో భాగంగా రూ.35,581.44 కోట్లు కేటాయించారు. ఆర్టికల్&
Read Moreజమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భారత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యా
Read Moreఐదు రోజుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు పంజా విసుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లలో టెర్రిస్టులను మట్టబెడుతున్నాయి. తాజాగా పుల్వామాలో భద్రతా దళాలు, ఉగ
Read Moreకాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు టెర్రరిస్టుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లో ఇద్దరు, షోపియాన్ జిల్లా
Read More












