Jammu and Kashmir
జమ్ముకాశ్మీర్ ఘటనను ఉగ్రదాడిగా తేల్చిన భారత సైన్యం
జమ్ముకశ్మీర్ లోని పూంచ్ లో ఉగ్రదాడి కలకలం రేపుతోంది. గురువారం (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం ఆర్మీ ట్రక్కుపై జరిగిన గ్రెనేడ్ దాడిని ఉగ్రదాడిగా భారత సైన్యం ని
Read Moreనలుగురు సైనికుల సజీవ దహనం
జమ్ము కశ్మీర్ పూంచ్ లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ- పూంచ్ హైవే.. పూంచ్ సెక్టార్ లో జవాన్లు వెళ్తున్న వాహనంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు
Read Moreఅమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జమ్మూ కాశ్మీర్లో 62 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
Read Moreవైశాఖీ వేడుకలో ప్రమాదం.. వంతెన కూలి 40మందికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్లోని బైన్ గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. కాలి నడక సాగించే ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారులతో సహా దాదాపు 40మం
Read Moreవిరబూసిన ‘తులిప్’
ఈ నెల 19న జమ్మూకాశ్మీర్లోని తులిప్ గార్డెన్ ఓపెన్ శ్రీనగర్ : ఆసియాలోనే అతి పెద్దదైన జమ్మూకాశ్మీర్ లోని తులిప్ గార్డెన్ విరబూసిన పూలతో ఆకట్ట
Read Moreఅత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు విధించిన దేశంగా భారత్
2022లో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు విధించిన దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయాన్ని న్యూయార్క్కు చెందిన ఇంటర్నెట్ అడ్వ
Read Moreజమ్మూకశ్మీర్ లో పున:ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ
Read Moreఉత్తరాదిలో ఆగని మంచు బీభత్సం
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో మంచు బీభత్సం కొనసాగుతోంది. హిల్ స్టేట్స్లో భారీగా మంచు కురుస్తోంది. మంచుకుతోడు వర్షం కూడా పడుతోంది. దీంతో సామాన్యులు తీవ
Read Moreదేశాన్ని ఏకం చేసింది ప్రధాని మోడీనే : రవీందర్ రైనా
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించే ముందు ఈ ప్రాంత ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ జేకే చీఫ్ రవీంద
Read Moreజమ్మూకాశ్మీర్కు అదనంగా 1,800 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై టెర్రరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్
Read Moreజమ్మూకాశ్మీర్లో నలుగురు టెర్రరిస్టులు హతం.. భారీగా ఆయుధాలు సీజ్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని సిధ్రా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్&zwn
Read Moreక్వార్టర్స్ ఖాళీ చేయండని ముఫ్తీకి నోటీసులు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ క్వార్టర్ను ఖాళీ చేయాల్సిందిగా జమ్మూ కశ్మీర్ అధికా
Read Moreజమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి: మోడీ
జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడిం
Read More












