karnataka

కర్ణాటక ఉప పోరు: అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడ్

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతుంది. 15 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా..  బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. జేడీఎస్

Read More

కర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామునే ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభు

Read More

లింగమయ్యకు దినాం అభిషేకమే..

అదో చిన్న నది.. దట్టమైన అడవి మధ్య నుంచి ప్రవహిస్తుంది.. మధ్యలో ఓ చోట అన్నీ రాళ్లు.. కానీ అవి మామూలు రాళ్లు కాదు.. ఓసారి సరిగ్గా గమనిస్తే చాలా రాళ్లపై

Read More

మూడురోజుల సీఎంగా ముగ్గురు

ఫడ్నవీస్.. 80 గంటలు అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితాలో దేవేం ద్ర ఫడ్నవీస్ పేరు కూడా చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటి వర

Read More

మహారాష్ట్ర..కర్ణాటకలో సేమ్ గేమ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 మే నెలలో జరగ్గా హంగ్​ ఫలితాలు వచ్చాయి. బీజేపీ మెజారిటీ ఫిగర్​ (113)కి తొమ్మిది సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎక్కువ స్థానాలు

Read More

డిస్ క్వాలిఫై ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు

కర్నాటకలో జోరందుకోనున్న ఉపఎన్నికలు న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సర్కారును కూలదోయడంలో కీలకపాత్ర పోషించి డిస్ క్వాలిఫై అయిన రెబల్ ఎమ్మ

Read More

కర్ణాటక అసెంబ్లీ బైపోల్ షెడ్యూల్ విడుదల

కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ లోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినప్పుడే కర్ణాటక

Read More

ప్రేమ పెళ్లి : జంటను రాళ్లతో కొట్టిచంపారు

బెంగళూరు: ఇంటర్​ క్యాస్ట్​ మ్యారేజ్​ను సహించలేని పెద్దలు ఓ జంటను రాళ్లతో కొట్టిచంపారు. కర్నాటకలోని గదగ జిల్లా లక్కలకట్టిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల

Read More

కడుపునొప్పి,వాంతులతో ఆస్పత్రిలో చేరిన 60 మంది విద్యార్థులు

కర్ణాటకలో 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో  మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు కడుపునొప్పి, వ

Read More

హెల్మెట్‌ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ విధిస్తున్నారు పోలీసులు. అయితే కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. రూల్స్ ప్రకారం బైక్ పై వెళ్లే వారు

Read More

ప్రైవేటు బస్సు బోల్తా.. ఆరుగురు మృతి

కర్ణాటకలోని తుముకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డ

Read More

అవినీతి కేసుల్లో కర్నాటక టాప్

2016లో 25 కేసులు, 2017లో 289.. వెయ్యి శాతం పెరుగుదల తెలంగాణలో 55, ఏపీలో 199 కేసులు నమోదు ‘క్రైమ్ ఇన్ ఇండియా’ నివేదిక వెల్లడి అవినీతి కేసుల్లో కర్నాటక

Read More

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన విద్యార్థులు

కర్ణాటకలోని శివమొగ్గలో పాడైన రోడ్లపై వరి నాట్లు వేసి విన్నూత నిరసన తెలిపారు విద్యార్థులు. అధ్వానమైన రోడ్లను బాగు చేయాలంటూ విద్యార్థి సంఘటన్ ఆధ్వర్యంలో

Read More