karnataka
కర్ణాటక కేబినెట్ విస్తరణ
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంగళవారం రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో 17 మంది కొత్తగా మంత్రులుగా ప
Read Moreప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం: ఐదుగురు విద్యార్థులు మృతి
కర్ణాటక: ప్రభుత్వ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల్ లో జరిగింది. స్వతంత్ర్య దినోత్సవం సందర
Read Moreవాట్సాప్ స్టేటస్.. కుమార్తెలతో తల్లి ఆత్మహత్య
బెంగళూరు : భర్త చేసిన పాడు పనికి తట్టుకోలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తమ తండ్రి చేసిన పాడు పనికి జీవితం మీద విరక్తి కలిగిందన
Read Moreవరదల్లో 2.5 కి.మీ ఈదిండు..బాక్సింగ్ లో సిల్వర్ పట్టిండు
వరదలో రెండున్నర కిలోమీటర్లు ఈదిండు.. బాక్సింగ్లో సిల్వర్ పట్టిండు ఆగస్టు ఏడో తేదీ. కుండపోత వర్షాలకు ఊళ్లన్నీ మునిగిపోయాయి. ఇళ్ల చుట్టూ నీళ్లే.
Read Moreకర్ణాటకలో మట్టి బ్రిడ్జి కూలి నలుగురి మృతి
కర్ణాటక కొడగులో ఘోర ప్రమాదం జరిగింది. చిక్కోడి తాలూకాలో మట్టి బ్రిడ్జి కూలి నలుగురు చనిపోయారు. భారీ వర్షాలతో ఓ వాగుపై బ్రిడ్జి కోతకు గురైంది. బైకుపై బ
Read Moreవర్షాలకు కూలిన ఇల్లు..ఐదుగురు మృతి
బెంగళూరు : భారీ వర్షానికి ఇల్లు కూలడంతో..ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. ఈ సంఘటన కర్ణాటక జిల్లాలో జరిగింది. కొన్ని రోజులుగా కర్ణాటకల
Read Moreకర్ణాటకలో భారీ వర్షాలు
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ముంప
Read Moreఎన్నికలకు సిద్ధంగా ఉండండి: కుమారస్వామి
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని JDS కార్యకర్తలకు పిలుపునిచ్చారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. త్వరలోనే 17 నియోజకవర్గాల ఉపఎన్నికలు జరుగుతాయని చెప్పా
Read Moreదేవెగౌడ లెక్కలే ఎసరు తెచ్చాయా!
దేవెగౌడ ఫ్యామిలీ ఎఫైర్స్తో జనతా దళ్ (ఎస్) చీలిక దిశగా పోతోందని చెబుతున్నారు. అధికారంకోసం పాకులాడడం తప్ప ప్రజల్ని దేవెగౌడ పట్టించుకోరని బలంగా వినిప
Read Moreబయటి రాష్ట్రాల్లో తెలుగోళ్లు కోటిమంది
ఎక్కువగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లోనే వాటితో ఉన్న చారిత్రక సంబంధాలే కారణం హైదరాబాద్, వెలుగు:దేశంలో కోటి మందికి పైగా తెలుగోళ్లు పక్క రాష్ట
Read More











